జాతీయం - Page 80
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఒకే దశలో ఓటింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.
By Medi Samrat Published on 7 Jan 2025 3:11 PM IST
అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు ఉపశమనం
2013 అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 7 Jan 2025 2:19 PM IST
ఉత్తర భారతంలో భారీ భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.1గా నమోదు
ఉత్తర భారత దేశాన్ని భూకంపం వణికించింది. ఢిల్లీ, పాట్నా, బెంగాల్తో పాటు ఉత్తరాదిలోని కొన్ని జిల్లాల్లో ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి.
By అంజి Published on 7 Jan 2025 8:19 AM IST
విషాదం.. స్నేహితులతో పుట్టినరోజు జరుపుకుంటూ..
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం-బి)కి చెందిన 29 ఏళ్ల విద్యార్థి హాస్టల్ రెండో అంతస్తు నుంచి పడి మృతి చెందినట్లు పోలీసులు...
By Medi Samrat Published on 6 Jan 2025 5:41 PM IST
ఛత్తీస్గఢ్లో పేలిన మావోల మందుపాతర.. 9మంది జవాన్లు మృతి
ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు భారీ దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం అబుజ్మద్లోని దక్షిణ ప్రాంతంలో నక్సలైట్లతో ఎన్కౌంటర్ తర్వాత తిరిగి వస్తున్న...
By Medi Samrat Published on 6 Jan 2025 5:30 PM IST
లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ కేసులో కీలక పరిణామం..!
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు ఇంటర్వ్యూకు సంబంధించి డీఎస్పీ గుర్షేర్ సింగ్ను ఉద్యోగం నుంచి తొలగించారు.
By Medi Samrat Published on 6 Jan 2025 2:59 PM IST
భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు.. ఆఫీసుల్లో మాస్కులు షురూ!
హెచ్ఎంపీవీ భారత్లో ప్రవేశించడంతో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి.
By అంజి Published on 6 Jan 2025 1:51 PM IST
BREAKING: కర్ణాటకలో రెండు హెచ్ఎంపీవీ కేసుల నిర్ధారణ
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.. కర్ణాటకలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్స్పై సాధారణ నిఘా ద్వారా రెండు హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్...
By అంజి Published on 6 Jan 2025 12:18 PM IST
రోడ్లను ప్రియాంక గాంధీ చెంపల వలె.. స్మూత్గా మారుస్తా: బీజేపీ అభ్యర్థి
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చెంపల్లా.. నియోజకవర్గంలోని రోడ్లను సున్నితంగా చేస్తానని బీజేపీ అభ్యర్థి...
By అంజి Published on 5 Jan 2025 4:05 PM IST
షాకింగ్.. పెళ్లికాని జంటలకు ఓయోలో నో రూమ్స్
ప్రముఖ హోటల్ బుకింగ్ ప్లాట్ఫారమ్ అయిన ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. ఓయో.. దాని చెక్-ఇన్ విధానాన్ని సవరించింది.
By అంజి Published on 5 Jan 2025 3:00 PM IST
జమ్ముకశ్మీర్లో లోయలో పడిన వాహనం.. నలుగురు మృతి
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని మాసు-పాడర్ ప్రాంతంలో ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న వాహనం లోతైన లోయలో పడటంతో నలుగురు మరణించారని అధికారులు...
By అంజి Published on 5 Jan 2025 1:27 PM IST
భారీ ఎన్కౌంటర్.. నలుగురు నక్సల్స్ హతం, పోలీసు అధికారి మృతి
ఛత్తీస్గఢ్లోని అబుజ్మద్లో శనివారం సాయంత్రం భద్రతా బలగాలు.. నలుగురు నక్సల్స్ను హతమార్చాయి.
By అంజి Published on 5 Jan 2025 10:46 AM IST