జాతీయం - Page 71
యూపీలో తెలుగు నేమ్ బోర్డులు
ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళా అత్యంత ఘనంగా నిర్వహించారు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు ఈ మహా కుంభమేళాలో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 27 Feb 2025 6:30 AM IST
బస్సు మరో ప్లాట్ ఫామ్పై ఉందని తీసుకెళ్లి, పుణె ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం
మహారాష్ట్రలోని పుణెలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 5:17 PM IST
సరిహద్దులో మరోసారి బరితెగించిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్లోని రాజౌరిలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.
By Medi Samrat Published on 26 Feb 2025 3:12 PM IST
హిందీపై డీఎంకే, బీజేపీ హ్యాష్ట్యాగ్స్..ఎల్కేజీ, యూకేజీ పిల్లల గొడవ అని విజయ్ సెటైర్
హిందీ విషయంలో డీఎంకే, బీజేపీ.. ఎల్కేజీ, యూకేజీ పిల్లల్లా గొడవ పడుతున్నట్లు ఉందని ఎగతాళి చేశారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 3:03 PM IST
కాసేపట్లో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు
బీహార్లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు నితీశ్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది.
By Medi Samrat Published on 26 Feb 2025 2:45 PM IST
తమిళనాడులో డీలిమిటేషన్ వివాదం..అమిత్ షా ఏమన్నారంటే?
డీలిమిటేషన్తో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోవని అమిత్ షా స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:33 PM IST
కాసేపట్లో ముగియనున్న కుంభమేళా..ఇసుకేస్తే రాలనంతగా జనం
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళా మరికొద్ది గంటల్లో ముగియనుంది.
By Knakam Karthik Published on 26 Feb 2025 12:07 PM IST
బీజేపీని వీడిన నటి రంజన
తమిళనాడులో మూడు భాషల విధానంపై చర్చ తీవ్రరూపం దాల్చడంతో బీజేపీ తమిళనాడు ఆర్ట్ & కల్చరల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి రంజనా నాచియార్ పార్టీకి రాజీనామా...
By Medi Samrat Published on 25 Feb 2025 3:15 PM IST
AAP తెచ్చిన లిక్కర్ పాలసీతో రూ.2 వేలకోట్లు నష్టం..ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ రిపోర్టు
ఢిల్లీలో గత ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ తీసుకొచ్చిన మద్యం విధానంపై కాగ్ రిపోర్టు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నివేదికను తాజాగా బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ...
By Knakam Karthik Published on 25 Feb 2025 2:47 PM IST
గుడ్న్యూస్.. రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేసిన ప్రధాని
కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
By Medi Samrat Published on 24 Feb 2025 4:30 PM IST
ఊబకాయంపై పోరాటం.. 10 మందిని నామినేట్ చేసిన ప్రధాని
ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారని ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో అన్నారు.
By అంజి Published on 24 Feb 2025 10:33 AM IST
లగేజీ బ్యాగుల్లో పాముల స్మగ్లింగ్..ఖంగుతిన్న ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులు
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పాముల స్మగ్లింగ్ ముఠా గుట్టు బయటపడింది.
By Knakam Karthik Published on 23 Feb 2025 3:58 PM IST