జాతీయం - Page 70
BUDGET 2025: రైతులకు మరో శుభవార్త
రైతులకు నిర్మలా సీతారామన్ మరో గుడ్న్యూస్ చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామని...
By అంజి Published on 1 Feb 2025 11:48 AM IST
బడ్జెట్లో ఈ నాలుగు వర్గాలకే అధిక ప్రాధాన్యం: నిర్మలా సీతారామన్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2025 - 26 ఆర్థిఇక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
By అంజి Published on 1 Feb 2025 11:25 AM IST
తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కమర్షియల్ ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం...
By అంజి Published on 1 Feb 2025 9:55 AM IST
Budget 2025: కేంద్రం మధ్యతరగతి వారికి పన్ను రాయితీని అందిస్తుందా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025–26 కేంద్ర బడ్జెట్ను సమర్పించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. ఆమెకు గట్టి సవాలు ఎదురవుతోంది.
By అంజి Published on 1 Feb 2025 7:43 AM IST
పోలింగ్కు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఏడుగురు ఎమ్మెల్యేలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 31 Jan 2025 6:29 PM IST
సైఫ్పై దాడికి పాల్పడింది అతడే.. ధృవీకరించిన పోలీసులు
సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో కొత్త అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 31 Jan 2025 2:44 PM IST
25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: రాష్ట్రపతి ముర్ము
దేశ అభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు.
By అంజి Published on 31 Jan 2025 12:01 PM IST
దేశ గతిని మార్చే.. చారిత్రక బిల్లులు ప్రవేశపెడుతున్నాం: ప్రధాని మోదీ
కేంద్ర బడ్జెట్ 2047 నాటికి 'విక్షిత్ భారత్' లేదా అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం సుగమం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
By అంజి Published on 31 Jan 2025 11:11 AM IST
అలర్ట్.. ఇలా చేయకపోతే మీ UPI చెల్లింపులు అన్నీ ఫెయిల్ అవుతాయి.. రేపటి నుంచే కొత్త నిబంధన..
కొన్ని సంవత్సరాలుగా UPI భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపు పద్ధతిగా మారింది.
By Medi Samrat Published on 31 Jan 2025 8:59 AM IST
30 గంటలు శిథిలాల కిందే.. 3 టమోటాలు తిని ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం
ఈ వారం ప్రారంభంలో ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం శిథిలాల నుండి నలుగురు సభ్యుల కుటుంబాన్ని సజీవంగా బయటకు తీశారు.
By అంజి Published on 31 Jan 2025 8:30 AM IST
కుంభమేళాకు వెళ్లడం ఇక సులభం.. ఫ్లైట్లు పెంచి ఛార్జీలు తగ్గించిన సంస్థలు
ప్రయాగ్రాజ్కి విమాన ఛార్జీలు స్థిరంగా ఉన్నాయని, మహాకుంభం కోసం ఈ మార్గంలో విమానాల సంఖ్యను 900కు పెంచామని ఇండిగో ఎయిర్లైన్స్ గురువారం తెలిపింది.
By Medi Samrat Published on 31 Jan 2025 7:33 AM IST
త్వరలో రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. నేడు ఆఖరు తేదీ
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో పీఎం కిసాన్ ( పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన) 19వ విడత నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది.
By అంజి Published on 31 Jan 2025 6:41 AM IST