జాతీయం - Page 69
మరో ఉగ్రవాది ఇల్లు పేల్చేసిన ఆర్మీ
గత 48 గంటల్లో భద్రతా దళాలు.. జిల్లా యంత్రాంగాలతో సమన్వయంతో.. జమ్మూ కాశ్మీర్ అంతటా అనేక మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ...
By అంజి Published on 27 April 2025 7:51 AM IST
ఈడీ కార్యాలయ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయం ఉన్న కైజర్-ఎ-హింద్ భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ...
By అంజి Published on 27 April 2025 7:19 AM IST
భారత్ వ్యతిరేక పోస్టులు.. ఆరుగురు అరెస్ట్.. మరిన్ని అరెస్టులు ఉంటాయి.. సీఎం హెచ్చరిక
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత సోషల్ మీడియాలో భారతదేశ వ్యతిరేక కంటెంట్ను పోస్ట్ చేశారనే ఆరోపణలపై అస్సాం పోలీసులు...
By Medi Samrat Published on 26 April 2025 6:30 PM IST
బోర్డర్ లో ఉద్రిక్తత.. మీడియాకు కేంద్రం కీలక సూచనలు
జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ కార్యకలాపాలు, భద్రతా దళాల కదలికలకు సంబంధించిన వార్తలను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా ఉండాలని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ...
By Medi Samrat Published on 26 April 2025 6:05 PM IST
భారీగా పట్టుబడ్డ అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు
అహ్మదాబాద్, సూరత్లలో కూంబింగ్ ఆపరేషన్ల తర్వాత మహిళలు, పిల్లలు సహా 1,000 మందికి పైగా అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను అదుపులోకి తీసుకున్నామని, వారిని...
By Medi Samrat Published on 26 April 2025 5:38 PM IST
వేడుకుంటున్న సీమా హైదర్.. ప్రభుత్వం ఏమి చేస్తుందో?
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్లో ఉంటున్న పాకిస్థానీలను ఈ నెల 27వ తేదీ నాటికి దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.
By Medi Samrat Published on 26 April 2025 3:00 PM IST
పహల్గామ్ ఉగ్రవాద దాడితో మాకు ఎలాంటి సంబంధం లేదు
పహల్గామ్ ఉగ్రవాద దాడికి మొదట బాధ్యత వహించిన లష్కరే తోయిబా శాఖ అయిన ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF), దీనికి, తమకు ఎటువంటి సంబంధం లేదని ఖండించింది.
By Medi Samrat Published on 26 April 2025 3:00 PM IST
గుజరాత్లో 500 మందికి పైగా బంగ్లాదేశ్ వాసులు అరెస్టు
గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో 500 మందికి పైగా అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 26 April 2025 12:43 PM IST
Rojgar Mela: నేడు 51 వేల మంది యువతకు నియామక పత్రాలు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నూతనంగా నియమితులైన 51 వేల మంది యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు నియామక పత్రాలు అందజేయనున్నారు.
By అంజి Published on 26 April 2025 9:32 AM IST
సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. అంతే ధీటుగా భారత్ సమాధానం
భారత్ - పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.
By అంజి Published on 26 April 2025 8:50 AM IST
పాక్కు సింధు జలాలను ఆపడానికి.. 3 దశల ప్రణాళిక రూపొందించిన భారత్
సింధు నది నీరు వృథా కాకుండా లేదా పాకిస్తాన్లోకి ప్రవహించకుండా భారతదేశం చూసుకుంటుందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
By అంజి Published on 26 April 2025 7:16 AM IST
మతం గురించి అడిగాడు.. ఫోన్ లో ఏదో మాట్లాడాడు: జమ్మూ కశ్మీర్లో అరెస్టు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, శుక్రవారం గందర్బాల్ జిల్లా పోలీసులు ఒక అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 25 April 2025 8:30 PM IST