జాతీయం - Page 122
సీసీటీవీ ఫుటేజీలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రత్యర్థుల అరాచకాలు
బిష్ణోయ్ గ్యాంగ్ పేరు దేశ వ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. పలువురు ప్రముఖులు బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ గా ఉన్నారని తెలియడంతో వారిలో టెన్షన్ మొదలైంది.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 6:16 PM IST
శ్రీనగర్ లో గ్రెనేడ్ దాడి
జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో గ్రెనేడ్ దాడి జరిగింది. ఆదివారం మార్కెట్లో జరిగిన ఉగ్రదాడిలో కనీసం ఆరుగురు గాయపడ్డారు.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 4:03 PM IST
ఘోర పరాజయం తర్వాత రోహిత్ శర్మ ఏమన్నాడంటే..!
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో ఘోర పరాజయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 2:58 PM IST
'యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తాం'.. ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 10 రోజుల్లోగా రాజీనామా చేయకుంటే మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ లాగా చంపేస్తామంటూ ముంబై పోలీసులకు...
By అంజి Published on 3 Nov 2024 12:00 PM IST
ఆస్పత్రిలో భర్త మృతి.. రక్తంతో తడిసిన బెడ్.. గర్భిణీతో శుభ్రం చేయించిన సిబ్బంది
మధ్యప్రదేశ్లో ఓ గర్భిణి తన భర్త చనిపోవడంతో రక్తపు మరకలతో ఉన్న ఆసుపత్రి బెడ్ను బలవంతంగా శుభ్రం చేయించారు.
By అంజి Published on 3 Nov 2024 6:58 AM IST
కేరళ ఎక్స్ప్రెస్ ఢీకొని నలుగురు కార్మికులు మృతి
కేరళలో కార్మికుల జీవితంలో రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం షోర్నూర్లో కేరళ ఎక్స్ప్రెస్ ఢీకొని నలుగురు కార్మికులు మృతి చెందిన ఘటన...
By Medi Samrat Published on 2 Nov 2024 8:30 PM IST
NEET PG 2024: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది
By Medi Samrat Published on 2 Nov 2024 7:58 PM IST
ఇప్పుడు రాష్ట్రంలో ఆయన సంపదే హాట్ టాఫిక్..!
మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు తమ తమ బలాన్ని చాటుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
By Kalasani Durgapraveen Published on 1 Nov 2024 11:24 AM IST
బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత
జమ్మూకశ్మీర్లోని బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఫరీదాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం...
By అంజి Published on 1 Nov 2024 7:33 AM IST
11 ఏళ్ల అత్యాచార బాధితురాలికి 30 వారాల గర్భం.. తొలగించేందుకు హైకోర్టు అనుమతి
11 ఏళ్ల అత్యాచార బాధితురాలికి 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు బాంబే హైకోర్టు ఆమోదం తెలిపింది.
By అంజి Published on 1 Nov 2024 7:23 AM IST
ఐదేళ్ల క్రితం 'దీపావళి'.. ఆ సీఈఓకు మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది..!
Neend యాప్ వ్యవస్థాపకురాలు, సీఈవో సురభి జైన్ ఐదేళ్ల క్రితం బెంగళూరులో ఒంటరిగా నివసిస్తుండేది.
By Medi Samrat Published on 30 Oct 2024 7:33 PM IST
పటాకుల పొగతో వీరికి ఎన్నో ఆరోగ్య సమస్యలు..!
దీపావళి పండుగ ఆనందాన్ని పంచుతుంది. కానీ పటాకుల పొగ ఈ పండుగను విషపూరితం చేస్తుంది.
By Medi Samrat Published on 30 Oct 2024 6:43 PM IST