జాతీయం - Page 110

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
Union Minister Piyush Goyal, Guntur, Tobacco Board office, tobacco farmers
పొగాకు రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. వారి పిల్లల కోసం స్పెషల్‌ స్కీమ్‌

గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో అధికారులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమీక్ష నిర్వహించారు.

By అంజి  Published on 16 Jun 2025 7:24 AM IST


4 dead, 51 injured, old Pune bridge collapse, swelling river
విషాదం.. కూలిన వంతెన.. నలుగురు మృతి, 51 మందికి గాయాలు

పూణేలో కురిసిన భారీ వర్షానికి 30 ఏళ్ల నాటి వంతెన కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, 51 మంది గాయపడ్డారు.

By అంజి  Published on 16 Jun 2025 6:28 AM IST


మతపరమైన ప్రాంతాలు.. లోప‌ల‌ చూస్తే బాత్ టబ్, స్విమ్మింగ్ పూల్
మతపరమైన ప్రాంతాలు.. లోప‌ల‌ చూస్తే బాత్ టబ్, స్విమ్మింగ్ పూల్

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అక్రమంగా నిర్మించిన మతపరమైన స్థలాన్ని కూల్చేశారు.

By Medi Samrat  Published on 15 Jun 2025 7:05 PM IST


మాజీ సీఎం విజయ్ రూపానీ మృత‌దేహం గుర్తింపు
మాజీ సీఎం విజయ్ రూపానీ మృత‌దేహం గుర్తింపు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ డీఎన్ఏ స‌రిపోల‌డంతో ఆయ‌న మృత‌దేహాన్ని గుర్తించారు.

By Medi Samrat  Published on 15 Jun 2025 3:00 PM IST


National News, Uttarakhand, kedarnath, helicoptercrash
ఆ ఏడుగురూ చనిపోయారు..హెలికాప్టర్ ఘటనపై అధికారుల ప్రకటన

ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ గౌరికుండ్ అడవుల్లో కూలిపోవడంతో పైలట్‌తో సహా 7 మంది మరణించారు.

By Knakam Karthik  Published on 15 Jun 2025 12:46 PM IST


National News, Uttarakhand, kedarnath, helicoptercrash
కేదార్‌నాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్‌..ఐదుగురు మృతి

ఉత్తరాఖండ్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది

By Knakam Karthik  Published on 15 Jun 2025 8:47 AM IST


National News, PM Modi, Abroad Tour,
5 రోజుల్లో 3 దేశాలు..నేడు విదేశీ టూర్‌కు ప్రధాని మోదీ

భారత ప్రధాని మోదీ ఇవాళ్టి నుంచి ఐదు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు

By Knakam Karthik  Published on 15 Jun 2025 8:13 AM IST


National News, Aadhar, UIDAI Aadhar Update Aadhar Free Update
ఆధార్ అప్‌డేట్‌ చేసుకోలేదా? ఈ గుడ్‌న్యూస్ మీకోసమే

ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించింది.

By Knakam Karthik  Published on 15 Jun 2025 7:05 AM IST


డీఎన్‌ఏ పరీక్షల ద్వారా 11 మృత‌దేహాల గుర్తింపు
డీఎన్‌ఏ పరీక్షల ద్వారా 11 మృత‌దేహాల గుర్తింపు

గుజరాత్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఏఐ-171 కుప్పకూలడంతో 241 మంది ప్రయాణికులు మరణించారు

By Medi Samrat  Published on 14 Jun 2025 9:18 PM IST


మృతుల కుటుంబాలకు పరిహారం ప్ర‌క‌టించిన‌ ఎయిర్ ఇండియా
మృతుల కుటుంబాలకు పరిహారం ప్ర‌క‌టించిన‌ ఎయిర్ ఇండియా

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల మధ్యంతర ఆర్థిక సాయం అందజేస్తామని ఎయిర్‌ ఇండియా శనివారం ప్రకటించింది.

By Medi Samrat  Published on 14 Jun 2025 8:36 PM IST


మంత్రి భర్తపై దాడి
మంత్రి భర్తపై దాడి

పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఆహార మరియు సరఫరాల శాఖ సహాయ మంత్రి జ్యోత్స్నా మండి భర్త తుహీన్ మండిని శుక్రవారం రాత్రి బంకురా జిల్లాలోని...

By Medi Samrat  Published on 14 Jun 2025 7:46 PM IST


Rajasthan, dowry charge, man serves tea wearing handcuffs , tea stall
వరకట్నం కేసుతో విసిగి వేసారి.. చేతికి సంకెళ్లు వేసుకుని టీ అందిస్తున్న వ్యక్తి

వరకట్న వేధింపులు, చట్టపరమైన అన్యాయానికి వ్యతిరేకంగా నిరసనగా, రాజస్థాన్ వ్యక్తి కృష్ణ కుమార్ ధకాడ్ రాజస్థాన్‌లోని అంటా పట్టణంలో తన అత్తమామల ప్రాంతం...

By అంజి  Published on 14 Jun 2025 1:33 PM IST


Share it