మద్యం దుకాణాల కోసం మొదలైన లాటరీ ప్రక్రియ.. ఎంపికైతే ఎన్ని డబ్బులు కట్టాలంటే.?
ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ రాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది ధరఖాస్తులు చేసుకున్నారు
By M.S.R Published on 14 Oct 2024 9:29 AM IST
ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి.? : వైఎస్ జగన్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ లోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై తీవ్ర విమర్శలు చేశారు
By M.S.R Published on 14 Oct 2024 9:14 AM IST
న్యూయార్క్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు
ముంబై నుంచి న్యూయార్క్కు బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో సోమవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి...
By M.S.R Published on 14 Oct 2024 9:00 AM IST
భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్లో సెమీ ఫైనల్ కు చేరుకోగలదు.. ఎలాగంటే.?
టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు ఆదివారం షార్జాలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఎదుర్కొంది
By M.S.R Published on 14 Oct 2024 7:41 AM IST
మరో సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది
By M.S.R Published on 5 Oct 2024 1:30 PM IST
అక్కినేని నాగార్జునపై కేసు.. కక్ష సాధింపులకు దిగారా.?
అక్కినేని నాగార్జునపై పోలీస్ కేసు అయింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు చేశారు.
By M.S.R Published on 5 Oct 2024 12:54 PM IST
హైదరాబాద్లో బంగ్లాదేశ్తో మ్యాచ్కు టికెట్లు కావాలా.? ఈ వివరాలు మీకే..!
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం ఈరోజు ప్రారంభం అవనుంది
By M.S.R Published on 5 Oct 2024 12:00 PM IST
శంషాబాద్లో దారుణం.. కన్నతండ్రిని నరికి చంపిన కసాయి కొడుకు
కన్నతండ్రిని కన్న కొడుకే అతి దారుణంగా చంపేశాడు. తండ్రిని కొడుకే గొడ్డలితో నరికి చంపిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది
By M.S.R Published on 5 Oct 2024 11:30 AM IST
తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు మరోసారి కామెంట్లు
తిరుమలలో వీఐపీ సంస్కృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
By M.S.R Published on 5 Oct 2024 10:46 AM IST
తోడబుట్టిన వాడిని కాపాడటం కోసం ఎంతకైనా తెగించే సోదరిగా 'ఆర్ఆర్ఆర్' హీరోయిన్
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలీవుడ్ నటి ఆలియా భట్.
By M.S.R Published on 5 Oct 2024 10:23 AM IST
Viral Video : చార్మినార్ పైభాగంలో ఏం జరుగుతుంది.?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వైరల్ వీడియోలో చార్మినార్ కు ఉన్న వంపు కిటికీల గుండా ఒక వ్యక్తి ఎలాంటి రక్షణ లేకుండా నడుస్తున్నట్లు కనిపించాడు
By M.S.R Published on 5 Oct 2024 9:34 AM IST
టీమిండియా ఘోర ఓటమి.. టోర్నమెంట్లో ముందుకు సాగుతారా.?
దుబాయ్లో శుక్రవారం జరిగిన మహిళల T20 ప్రపంచకప్ గేమ్లో న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో భారత్ పై గెలుపొందింది
By M.S.R Published on 5 Oct 2024 8:41 AM IST