తెలుగు రాష్ట్రాల నుండి కుంభమేళాకు వెళ్లే యాత్రికులకు రైల్వే గుడ్న్యూస్
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళాకు యాత్రికుల కోసం 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
By M.S.R Published on 28 Dec 2024 8:09 AM IST
నటికి వేధింపులు.. టీవీ సీరియల్ నటుడు అరెస్టు
ప్రముఖ కన్నడ టీవీ సీరియల్ నటుడు చరిత్ బాలప్పను పోలీసులు అరెస్టు చేశారు.
By M.S.R Published on 28 Dec 2024 6:15 AM IST
సైబర్ క్రిమినల్ కు ఉద్యోగం ఇచ్చారు.. అతడేమి చేశాడంటే.?
ఉద్యోగం ఇచ్చే సమయంలో సదరు కంపెనీ ఎవరికి ఇస్తున్నాం అని తెలుసుకోడానికి బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేస్తుంది.
By M.S.R Published on 19 Oct 2024 8:34 AM IST
స్పెషల్ ఆపరేషన్.. 5000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి
ఆదివారం గుజరాత్లోని అంక్లేశ్వర్లో ప్రత్యేక జాయింట్ ఆపరేషన్లో రూ.5,000 కోట్ల విలువైన కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు
By M.S.R Published on 14 Oct 2024 1:10 PM IST
అత్త, భార్యను చంపిన వ్యక్తి.. హత్యలకు 'రీల్స్' కూడా ఓ కారణం
ఓ వ్యక్తి తన భార్య, అత్తను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది
By M.S.R Published on 14 Oct 2024 12:31 PM IST
ఎన్ఎఫ్ఎల్లో 336 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..!
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) లో పలు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు
By M.S.R Published on 14 Oct 2024 11:31 AM IST
రెడ్ అలర్ట్స్ ఇచ్చేశారు.. ఆ ప్రాంతాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో, ఏపీలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ వెల్లడించింది
By M.S.R Published on 14 Oct 2024 10:45 AM IST
Sangareddy : ఇద్దరు మృతి.. ఆ బావిలోని నీటిని తాగినందుకేనా.?
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని సంజీవరావుపేట గ్రామంలో కలుషితమై నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు
By M.S.R Published on 14 Oct 2024 10:38 AM IST
నటుడు బాలా అరెస్ట్.. మేనేజర్ కూడా బుక్
నటుడు బాలా అలియాస్ బాలకుమార్ ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.
By M.S.R Published on 14 Oct 2024 9:56 AM IST
మద్యం దుకాణాల కోసం మొదలైన లాటరీ ప్రక్రియ.. ఎంపికైతే ఎన్ని డబ్బులు కట్టాలంటే.?
ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ రాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది ధరఖాస్తులు చేసుకున్నారు
By M.S.R Published on 14 Oct 2024 9:29 AM IST
ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి.? : వైఎస్ జగన్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ లోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై తీవ్ర విమర్శలు చేశారు
By M.S.R Published on 14 Oct 2024 9:14 AM IST
న్యూయార్క్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు
ముంబై నుంచి న్యూయార్క్కు బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో సోమవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి...
By M.S.R Published on 14 Oct 2024 9:00 AM IST