అత్త, భార్యను చంపిన వ్యక్తి.. హత్యలకు 'రీల్స్' కూడా ఓ కారణం
ఓ వ్యక్తి తన భార్య, అత్తను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది
By M.S.R Published on 14 Oct 2024 12:31 PM IST
ఎన్ఎఫ్ఎల్లో 336 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..!
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) లో పలు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు
By M.S.R Published on 14 Oct 2024 11:31 AM IST
రెడ్ అలర్ట్స్ ఇచ్చేశారు.. ఆ ప్రాంతాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో, ఏపీలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ వెల్లడించింది
By M.S.R Published on 14 Oct 2024 10:45 AM IST
Sangareddy : ఇద్దరు మృతి.. ఆ బావిలోని నీటిని తాగినందుకేనా.?
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని సంజీవరావుపేట గ్రామంలో కలుషితమై నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు
By M.S.R Published on 14 Oct 2024 10:38 AM IST
నటుడు బాలా అరెస్ట్.. మేనేజర్ కూడా బుక్
నటుడు బాలా అలియాస్ బాలకుమార్ ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.
By M.S.R Published on 14 Oct 2024 9:56 AM IST
మద్యం దుకాణాల కోసం మొదలైన లాటరీ ప్రక్రియ.. ఎంపికైతే ఎన్ని డబ్బులు కట్టాలంటే.?
ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ రాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది ధరఖాస్తులు చేసుకున్నారు
By M.S.R Published on 14 Oct 2024 9:29 AM IST
ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి.? : వైఎస్ జగన్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ లోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై తీవ్ర విమర్శలు చేశారు
By M.S.R Published on 14 Oct 2024 9:14 AM IST
న్యూయార్క్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు
ముంబై నుంచి న్యూయార్క్కు బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో సోమవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి...
By M.S.R Published on 14 Oct 2024 9:00 AM IST
భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్లో సెమీ ఫైనల్ కు చేరుకోగలదు.. ఎలాగంటే.?
టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు ఆదివారం షార్జాలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఎదుర్కొంది
By M.S.R Published on 14 Oct 2024 7:41 AM IST
మరో సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది
By M.S.R Published on 5 Oct 2024 1:30 PM IST
అక్కినేని నాగార్జునపై కేసు.. కక్ష సాధింపులకు దిగారా.?
అక్కినేని నాగార్జునపై పోలీస్ కేసు అయింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు చేశారు.
By M.S.R Published on 5 Oct 2024 12:54 PM IST
హైదరాబాద్లో బంగ్లాదేశ్తో మ్యాచ్కు టికెట్లు కావాలా.? ఈ వివరాలు మీకే..!
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం ఈరోజు ప్రారంభం అవనుంది
By M.S.R Published on 5 Oct 2024 12:00 PM IST