నిద్రలో ప‌ళ్ల సెట్ మింగిన విశాఖపట్నం వాసి

నిద్రలో ప‌ళ్ల సెట్ మింగిన విశాఖపట్నం వాసి

ప‌ళ్లు బాగా క‌దులుతున్న‌ప్పుడు.. దంత‌వైద్యులు వాటిని తీసి, వాటి బ‌దులు కృత్రిమ దంతాలు అమ‌రుస్తారు. అలా అమ‌ర్చిన దంతాలు నిద్ర‌లో ఉండ‌గా ఊడిపోగా.. వాటిని మింగేశారో వ్య‌క్తి! అవి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవ‌డంతో తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. విశాఖ‌ప‌ట్నంలో జరిగిన ఈ విష‌యం గురించి కిమ్స్ ఐకాన్...

Share it