కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని భయపెడుతోంది. ఎప్పుడు ఏది ముట్టుకుంటే.. ఏమవుతుందో అని భయపడుతూ ఉన్నారు ప్రజలు. భారత్ లో కూడా కోవిద్-19 కేసులు రోజు రోజుకీ పెరుగుతూ పోతున్నాయి. దీంతో డాక్టర్లు ఎన్నో సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా తాకినా, ఎవరినైనా తాకినా చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు....