కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి ఒక జన్మ చాలదని అంటుంటారు. కృష్ణుడికి సంబంధించిన బృందావనం ఒక పవిత్ర స్థలం. అందుకే ఇక్కడ నిధివన్ అనే ఆలయం ఉంది. అందలో ఒక మిస్టరీ కూడా దాఇ ఉంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేవాడట. ఇప్పుడు కూడా రాధాకృష్ణులు ప్రతి రోజు ఇక్కడికి...