తాజా వార్తలు - Page 84
రాజ్యసభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాబోయే రాజ్యసభ ఎన్నికలకు తమ అభ్యర్థులను ప్రకటించింది.
By Medi Samrat Published on 3 March 2026 3:59 PM IST
ఇరాన్ అతలాకుతలం: 787కు చేరిన మృతుల సంఖ్య.. హోర్ముజ్ జలసంధి మూసివేత!
ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడులు నాలుగో రోజుకు చేరాయి. ఈ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీతో...
By అంజి Published on 3 March 2026 3:53 PM IST
Earthquake in Iran : ఓ వైపు యుద్ధం.. మరోవైపు భారీ భూకంపం..!
ఇజ్రాయెల్, యుఎస్తో కొనసాగుతున్న యుద్ధం మధ్య మంగళవారం దక్షిణ ఇరాన్లోని గెరాష్ నగరంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్...
By Medi Samrat Published on 3 March 2026 3:42 PM IST
సురక్షితంగా భారత్ చేరుకున్నా
గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల దుబాయ్లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు.
By అంజి Published on 3 March 2026 3:33 PM IST
జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో జరిగిన ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 3 March 2026 3:23 PM IST
'భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది'.. పాక్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, భారత్ మరో యుద్ధానికి...
By అంజి Published on 3 March 2026 2:43 PM IST
'ఇంగ్లాండ్ పని పట్టాలంటే ఆ అస్త్రం దిగాల్సిందే'.. గవాస్కర్ బోల్డ్ స్ట్రాటజీ
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం భారత్, ఇంగ్లాండ్ మధ్య హై-వోల్టేజ్ సెమీఫైనల్ జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను...
By అంజి Published on 3 March 2026 2:14 PM IST
హైదరాబాద్లో సెకండ్ హ్యాండ్ కారు మోసం..డీలర్కు రూ.2.7 లక్షల జరిమానా
సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలులో మోసపోయిన ఒక వినియోగదారునికి హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్–I భారీ ఊరటనిచ్చింది.
By Knakam Karthik Published on 3 March 2026 1:30 PM IST
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..కీలక శాఖల పురోగతిపై సుదీర్ఘ చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 3 March 2026 12:48 PM IST
విశాఖలో పెను ప్రమాదం..రుషికొండ బీచ్ రోడ్డులో తగలబడ్డ ట్రావెల్స్ బస్సు
విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ సమీపంలో పెను ప్రమాదం తప్పింది
By Knakam Karthik Published on 3 March 2026 12:14 PM IST
హోలీ పూట యాదాద్రి జిల్లాలో విషాదం..ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 3 March 2026 11:30 AM IST
భూదాన్ భూ బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు..మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
భూదాన్ భూముల సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస...
By Knakam Karthik Published on 3 March 2026 10:20 AM IST














