తాజా వార్తలు - Page 790
తెలంగాణలో పరిపాలన బాగుంది.. ఖర్గే 'కితాబు'
మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ కృషి అభినందనీయం అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కొనియాడారు.
By Medi Samrat Published on 4 July 2025 4:08 PM IST
ఎడ్జ్బాస్టన్లో భారత్ గెలుపు 'కల' నెరవేరదు.. ఎందుకంటే.?
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు శుభారంభం చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు తొలి 2 రోజుల్లో పైచేయి సాధించింది.
By Medi Samrat Published on 4 July 2025 3:31 PM IST
Anakapalli: సముద్రంలోకి మనిషిని లాక్కెళ్లిన చేప
చేప కోసం వల వేసిన మత్స్యకారుడిని.. ఆ చేపే సముద్రంలోకి లాగేసింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
By అంజి Published on 4 July 2025 3:24 PM IST
రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్దే అధికారం : సీఎం రేవంత్
దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 4 July 2025 3:09 PM IST
న్యాయమూర్తులలో కాదు.. న్యాయంలో దేవుడిని వెతకండి: సుప్రీంకోర్టు
న్యాయమూర్తులలో కాదు, న్యాయంలో దేవుడిని వెతకాలని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రజలకు సూచించింది.
By అంజి Published on 4 July 2025 2:34 PM IST
DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో భారీ శుభవార్త
ప్రభుత్వ ఉద్యోగులు డియర్నెస్ అలవెన్స్ పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By Medi Samrat Published on 4 July 2025 1:57 PM IST
భయపడాల్సిందేమీ లేదు..కేసీఆర్ హెల్త్ అప్డేట్పై కేటీఆర్ ట్వీట్
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్
By Knakam Karthik Published on 4 July 2025 1:42 PM IST
Telangana: వైద్య ఆరోగ్య శాఖలో 2363 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక డెసిషన్ తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ...
By అంజి Published on 4 July 2025 1:38 PM IST
కాంగ్రెస్ దోపిడీకి అక్షయపాత్రగా తెలంగాణ: టి.బీజేపీ చీఫ్
కాంగ్రెస్ దోపిడీకి అక్షయపాత్రగా తెలంగాణ మారింది..అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు.
By Knakam Karthik Published on 4 July 2025 1:28 PM IST
ఒంటిపై 44 గాయాలు, బ్రెయిన్ డ్యామేజ్..సెక్యూరిటీ గార్డు లాకప్ డెత్ కేసులో సంచలనాలు
తమిళనాడులో అజిత్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డు కస్టడీ డెత్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Knakam Karthik Published on 4 July 2025 1:06 PM IST
స్పైస్ జెట్ విమానంలో సమస్య.. అత్యవసర ల్యాండింగ్
చెన్నై నుంచి హైదరాబాద్ బయల్దేరిన స్పైస్ జెట్ విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్లైట్లో...
By అంజి Published on 4 July 2025 12:49 PM IST
Video: అప్పు చెల్లించలేదని.. బంధువుల ఇంటికి నిప్పు పెట్టాడు
బెంగళూరులోని వివేక్ నగర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం అప్పు విషయంలో చాలా కాలంగా కొనసాగుతున్న కుటుంబ వివాదం దిగ్భ్రాంతికరమైన దహన ప్రయత్నంగా మారింది.
By అంజి Published on 4 July 2025 12:19 PM IST














