తాజా వార్తలు - Page 683
రాష్ట్ర ఖజానాకు రూ.1,000 కోట్ల నష్టం.. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ సహా పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
మాజీ బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు చిక్కులు తప్పేలా లేవు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన దర్యాప్తులో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Aug 2025 4:00 PM IST
నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హతతో 4,987 పోస్టులు
కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరోలో టెన్త్ అర్హతతో 4,987 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో...
By అంజి Published on 1 Aug 2025 4:00 PM IST
రూ. 15,000 జీతంతో 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి సంపాదించాడా..? అవే కాదు.. ఇంకా ఆస్తులు..!
కర్నాటకలో కేవలం రూ.15 వేల జీతంతో పనిచేసిన మాజీ క్లర్క్ ఆస్తులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
By Medi Samrat Published on 1 Aug 2025 3:59 PM IST
వారం రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు.. ఐఎండీ అంచనా
ఆగస్టు 1 నుండి 7 వరకు ఏడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం...
By అంజి Published on 1 Aug 2025 3:15 PM IST
రాజకీయ ఎత్తులు, జిత్తులు పట్టించుకోను.. నా టార్గెట్ అదే..!
ప్రజా పాలనలో ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు
By Medi Samrat Published on 1 Aug 2025 3:09 PM IST
చిన్ననాటి నుంచి 'ప్రేమిస్తే'.. అచ్చం సినిమాల్లోలా తుపాకీతో ఇంటికి వెళ్లి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరటట్లోని మవానా నగర్కు చెందిన ఓ యువకుడు ఇద్దరు సహచరులతో కలిసి మున్నాలాల్ మొహల్లా వద్దకు చేరుకుని బాలికను బలవంతంగా...
By Medi Samrat Published on 1 Aug 2025 2:46 PM IST
పని మనిషిపై అత్యాచారం కేసు.. దోషిగా తేలిన మాజీ ఎంపీ రేవణ్ణ
అత్యాచారం కేసులో కర్ణాటకకు చెందిన జేడీఎస్ బహిస్కృత నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.
By అంజి Published on 1 Aug 2025 2:38 PM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 1 Aug 2025 2:37 PM IST
ప్రజలు ఓట్లేస్తేనే మనం పవర్లో ఉన్నాం అది మరవొద్దు: సీఎం చంద్రబాబు
ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 1 Aug 2025 2:25 PM IST
Video : కొండచిలువను బైక్కు కట్టి లాక్కెళ్లిన వ్యక్తి.. నెటిజన్ల ఆగ్రహం
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని మన హృదయాలను గెలుచుకుంటే, కొన్నింటిని చూసిన తర్వాత మనల్ని షాక్కి గురిచేస్తాయి. అలాంటి...
By Medi Samrat Published on 1 Aug 2025 2:23 PM IST
తెలంగాణలో దారుణం.. 13 ఏళ్ల కూతురిని 40 ఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లిన చేసిన తల్లి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 13 ఏళ్ల 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని తన పాఠశాల ప్రిన్సిపాల్కు చెప్పడంతో బాల్య వివాహం నుండి రక్షించబడింది.
By అంజి Published on 1 Aug 2025 1:39 PM IST
'నేనెలాంటి తప్పు చేయలేదు'.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డా. నమ్రత
సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే వ్యవహారంలో తన తప్పేం లేదని యజమాని డా.నమ్రత...
By అంజి Published on 1 Aug 2025 12:58 PM IST














