తాజా వార్తలు - Page 668
Telangana: ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల ఖరారుకు నిపుణుల కమిటీని నియమించిన ప్రభుత్వం
రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల ఫీజు నిర్మాణాన్ని క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది.
By Knakam Karthik Published on 5 Aug 2025 5:30 PM IST
ఆ స్టేట్లో ఇక బ్యాక్ బెంచర్లే ఉండరు..!
కేరళలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాక్బెంచర్లే ఉండరు. ఎందుకంటే కేరళ రాష్ట్రం సాంప్రదాయ వరుసల వారీగా సీటింగ్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 5 Aug 2025 5:03 PM IST
రాష్ట్రంలో P4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని.. ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 4:42 PM IST
రాష్ట్రంలో మరో 5 రోజులు వానలు..హైదరాబాద్కు ఎల్లో అలర్ట్: ఐఎండీ
హైదరాబాద్ సహా పరిసర జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది
By Knakam Karthik Published on 5 Aug 2025 4:12 PM IST
Video:ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు..50 మంది గల్లంతు
ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.
By Knakam Karthik Published on 5 Aug 2025 3:34 PM IST
గర్భిణీ స్త్రీలకు తీపికబురు..మాతృవందన యోజన గడువు పొడిగించిన కేంద్రం
గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 5 Aug 2025 2:23 PM IST
మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ (79) మంగళవారం కన్నుమూశారు
By Knakam Karthik Published on 5 Aug 2025 1:58 PM IST
ఎరువుల కొరత లేదు, వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఎరువుల కొరత లేదని..రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 1:24 PM IST
ఆరోగ్య భద్రతే లక్ష్యంగా.. ఏపీలో కొత్త బార్ పాలసీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి కొత్త బార్ పాలసీని అమలు చేయనుంది.
By అంజి Published on 5 Aug 2025 1:18 PM IST
ఆ నివేదిక పూర్తి ట్రాష్..అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం: హరీశ్రావు
కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తిగా ట్రాష్ ..అని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 12:50 PM IST
కాఫీ ఏ సమయంలో తాగితే ఎక్కువ లాభమో తెలుసా?
వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడా లేని హుషారు వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయమైన భావన కలుగుతుంది.
By అంజి Published on 5 Aug 2025 12:40 PM IST
వివేకా హత్య కేసు దర్యాప్తు ముగిసింది..సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తెలిపింది.
By Knakam Karthik Published on 5 Aug 2025 12:22 PM IST














