తాజా వార్తలు - Page 383

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Alert : తుఫాను ప్రభావిత ఏడు జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి వాహనాల నిలిపివేత
Alert : తుఫాను ప్రభావిత ఏడు జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి వాహనాల నిలిపివేత

తుపాను ప్రభావం రాష్ట్రంలోని కృష్ణ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ,అల్లూరు సీతారామరాజు జిల్లాలోని...

By Medi Samrat  Published on 28 Oct 2025 7:13 PM IST


1.27 ఎక‌రాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
1.27 ఎక‌రాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగ‌ళ‌వారం తొలగించింది.

By Medi Samrat  Published on 28 Oct 2025 6:50 PM IST


రూ. 425 కోట్లతో ఆదిబట్లలో ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్
రూ. 425 కోట్లతో ఆదిబట్లలో ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన "ఏరో ఇంజిన్...

By Medi Samrat  Published on 28 Oct 2025 6:36 PM IST


డీజీపీ ఎదుట‌ లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు
డీజీపీ ఎదుట‌ లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులు వరసగా లొంగిపోతున్నారు.

By Medi Samrat  Published on 28 Oct 2025 6:06 PM IST


మారుతున్న రుతువులు.. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా.?
మారుతున్న రుతువులు.. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా.?

రుతువులు మారినప్పుడల్లా, మన ఆరోగ్యంపై వాటి ప్రభావం కూడా మారుతుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 Oct 2025 5:29 PM IST


తెలంగాణ‌లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణ‌లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

తెలంగాణ‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్‌ వెల్ల‌డించింది.

By Medi Samrat  Published on 28 Oct 2025 5:22 PM IST


National News, Karnataka government, High Court, RSS
కర్ణాటక సర్కార్‌కు షాక్..RSS ఈవెంట్ల ఉత్తర్వులపై హైకోర్టు స్టే

సభలు, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న కర్ణాటక సర్కార్‌ ఆదేశాలపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది

By Knakam Karthik  Published on 28 Oct 2025 5:20 PM IST


‘అందరికీ ఏఐ’ అనే ఆశయంతో భారతదేశ ఏఐ విప్లవానికి నాయకత్వం వహించిన సామ్‌సంగ్
‘అందరికీ ఏఐ’ అనే ఆశయంతో భారతదేశ ఏఐ విప్లవానికి నాయకత్వం వహించిన సామ్‌సంగ్

భారతదేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌ సంగ్, ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2025లో 'అందరికీ ఏఐ ' అనే తన దార్శనికత ద్వారా ప్రజలు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 Oct 2025 5:08 PM IST


మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఏమ‌న్నారంటే..?
మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఏమ‌న్నారంటే..?

రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి, పరిపాలనా సౌలభ్యం కలగాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

By Medi Samrat  Published on 28 Oct 2025 4:49 PM IST


National News, Bihar,  Prashant Kishor, Election Commission
బిహార్, బెంగాల్‌లో ఓటు..ప్రశాంత్ కిశోర్‌కు ఈసీ నోటీసులు

ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్‌కు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 28 Oct 2025 4:30 PM IST


Crime News, Hyderabad, Rajendranagar, Air hostess suicide
హైదరాబాద్‌లో జమ్మూకు చెందిన ఎయిర్‌హోస్టెస్ సూసైడ్

హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లోని తన ఇంట్లో మంగళవారం ప్రముఖ విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

By Knakam Karthik  Published on 28 Oct 2025 4:17 PM IST


Andrapradesh, CycloneMontha, APSDMA, PublicSafety
మొంథా ఎఫెక్ట్‌తో తుపాన్ ప్రభావిత జిల్లాల్లో రహదారులపై ఆంక్షలు

తుపాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు విధించారు.

By Knakam Karthik  Published on 28 Oct 2025 4:07 PM IST


Share it