రూ. 425 కోట్లతో ఆదిబట్లలో ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన "ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్" న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్గా ప్రారంభించారు.
By - Medi SamratPublished on : 28 Oct 2025 6:36 PM IST
Next Story
