తాజా వార్తలు - Page 38
ఆ హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది: మంత్రి పొన్నం
బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది..అని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
By Knakam Karthik Published on 14 July 2025 2:07 PM IST
కేరళలో నిఫా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి
కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు ఈ వైరస్ బారిన పడి మరణించారు.
By అంజి Published on 14 July 2025 1:30 PM IST
నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం..ఏపీ హోంమంత్రి వార్నింగ్
దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు..అని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వైసీపీని...
By Knakam Karthik Published on 14 July 2025 1:08 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే రైతులను ఇబ్బందుల్లో పడేసింది: కేటీఆర్
తెలంగాణ నీటిపారుదల సంక్షోభాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం వహిస్తుంది..అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 14 July 2025 12:45 PM IST
యాదాద్రి జిల్లాల్లో కలకలం.. స్కూల్ వెనక 5వ తరగతి బాలిక మృతదేహం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి బాలిక పాఠశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుందని సమాచారం.
By అంజి Published on 14 July 2025 12:08 PM IST
మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వందరోజుల ఛాలెంజ్!
గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు
By Knakam Karthik Published on 14 July 2025 11:45 AM IST
Andrapradesh: అమరావతిలో రూ.1,000 కోట్లతో AI+ క్యాంపస్
(బిట్స్) పిలాని అమరావతిలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక AI+ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. `
By Knakam Karthik Published on 14 July 2025 11:25 AM IST
'వర్షాలు కురుస్తాయి.. మహమ్మారి వెంటాడుతుంది'.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
లష్కర్ బోనాల జాత అంగరంగ వైభవంగా సాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
By అంజి Published on 14 July 2025 11:13 AM IST
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్సిగ్నల్
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు...
By Knakam Karthik Published on 14 July 2025 10:58 AM IST
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూత
చిత్ర పరిశ్రమను ఏలిన అద్భుత నటి బి సరోజాదేవి ఇక లేరు. నటి సరోజాదేవి 7 దశాబ్దాల పాటు రంగుల ప్రపంచంలో చురుకుగా ఉన్నారు.
By Medi Samrat Published on 14 July 2025 10:42 AM IST
Video: స్టంట్ చేస్తుండగా పల్టీలు కొట్టిన కారు..మాస్టర్ మృతి
తమిళ మూవీ ఇండస్ట్రీలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 14 July 2025 10:35 AM IST
తొలి 7 మ్యాచ్ల్లో ఆరింటిలో ఓటమి.. అయినా టైటిల్ గెలిచిన ఎంఐ న్యూయార్క్..!
ఫైనల్లో మాక్స్వెల్ జట్టును ఓడించి ముంబై జట్టు రెండోసారి ఛాంపియన్గా నిలిచింది.
By Medi Samrat Published on 14 July 2025 10:17 AM IST