తాజా వార్తలు - Page 39
జయశంకర్ వర్సిటీలో పేపర్ లీక్..సీఎం రేవంత్పై హరీశ్రావు ధ్వజం
పరీక్షల నిర్వహణలో వైఫల్యం తెలంగాణ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి నిదర్శనం..అని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 9 Jan 2026 10:11 AM IST
ఆస్తిపన్ను బకాయిలపై GHMC గుడ్న్యూస్..ఓటీఎస్ స్కీమ్ కొనసాగింపు
ఆస్తి పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 9 Jan 2026 9:56 AM IST
Viral Video: రోటీలపై ఉమ్మువేసి తయారీ.. వ్యక్తి అరెస్ట్
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని ఒక రెస్టారెంట్ కార్మికుడు రోటీలు కాల్చేటప్పుడు వాటిపై ఉమ్మి వేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా...
By అంజి Published on 9 Jan 2026 9:30 AM IST
ఇరాన్లో తీవ్ర స్థాయిలో నిరసనలు.. దేశ వ్యాప్తంగా నిలిచిన ఇంటర్నెట్ సేవలు
ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతున్న ఇరాన్లో దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు దాదాపు పూర్తిగా నిలిచిపోయాయి.
By అంజి Published on 9 Jan 2026 8:48 AM IST
విద్యుత్ ఛార్జీలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శుభవార్త
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో...
By అంజి Published on 9 Jan 2026 8:28 AM IST
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. నలుగురు సస్పెండ్.. 35 మంది అభ్యర్థులపై వేటు
జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో పేపర్ లీక్ వ్యవహారం కలకలం రేపింది. గత నెలలో జరిగిన బీఎస్సీ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో 35...
By అంజి Published on 9 Jan 2026 8:10 AM IST
సీఎం చంద్రబాబు గుడ్న్యూస్.. ఆన్లైన్లోనే పొదుపు సంఘాలకు రుణాలు
పొదుపు సంఘాలు ఆన్లైన్లోనే రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని చెప్పారు.
By అంజి Published on 9 Jan 2026 7:47 AM IST
శుక్రవారం నాడు ఈ పనులు చేస్తున్నారా?
లక్ష్మీదేవీకి ప్రీతికరమైన శుక్రవారం రోజున చేసే కొన్ని పనులు దారిద్య్రానికి దారి తీస్తాయని పండితులు చెబుతున్నారు.
By అంజి Published on 9 Jan 2026 7:29 AM IST
Telangana: ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్ ఎస్) మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో బాలికలకు ఎక్కువ స్కూల్స్ కేటాయించాలని...
By అంజి Published on 9 Jan 2026 7:08 AM IST
ఏపీ ఏసీబీ కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
By అంజి Published on 9 Jan 2026 6:58 AM IST
పేద బ్రాహ్మణుల కోసం 'గరుడ' పథకం.. రూ.10,000 ఆర్థిక సాయం
పేద బ్రాహ్మణుల కోసం 'గరుడ' పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. బ్రాహ్మణులు చనిపోతే ఆ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం...
By అంజి Published on 9 Jan 2026 6:51 AM IST
తెలంగాణలో త్వరలో ప్రత్యేక ఎడ్యుకేషన్ పాలసీ: సీఎం రేవంత్
ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనుగుణంగా ప్రీ ప్రైమరీ విద్యను అందించే విధానాన్ని అమలు చేయనున్నట్టు...
By అంజి Published on 9 Jan 2026 6:41 AM IST














