తాజా వార్తలు - Page 361
మరిన్ని కొత్త ఫీచర్లతో టీ-వాలెట్ యాప్
తెలంగాణ ఐటీ శాఖలోని ESD విభాగం డెవలప్ చేసి నిర్వహిస్తున్న డిజిటల్ వాలెట్ అయిన T-వాలెట్ ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లను అందుకోబోతోంది.
By అంజి Published on 17 Sept 2025 6:27 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు
నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను...
By అంజి Published on 17 Sept 2025 6:12 AM IST
16 ఏళ్ల బాలుడిపై రెండేళ్లుగా లైంగిక దాడి చేసిన 14 మంది.. తొమ్మిది మంది అరెస్టు
16 ఏళ్ల బాలుడిపై పదే పదే లైంగిక దాడికి పాల్పడిన కేసులో కేరళ పోలీసులు అరెస్టు చేసిన తొమ్మిది మందిలో ఒక రాజకీయ నాయకుడు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక...
By Medi Samrat Published on 16 Sept 2025 9:10 PM IST
జోక్యం చేసుకోలేము : సుప్రీం కోర్టు
వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
By Medi Samrat Published on 16 Sept 2025 8:20 PM IST
తప్పిపోలేదు.. చనిపోయింది..!
మెక్సికన్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన 23 ఏళ్ల మరియన్ ఇజాగ్యుర్రే కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
By Medi Samrat Published on 16 Sept 2025 7:26 PM IST
భారత జట్టుకు కొత్త స్పాన్సర్..!
భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్ను ప్రకటించారు. 2027 వరకు ఈ హక్కులను దక్కించుకుంది
By Medi Samrat Published on 16 Sept 2025 6:39 PM IST
Rain Alert : రేపు ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో రేపు కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల...
By Medi Samrat Published on 16 Sept 2025 6:17 PM IST
బీజేపీకి ఓటు వేశామని ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు నాతో చెప్పారు..కౌశిక్రెడ్డి సంచలన కామెంట్స్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీకి ఓటు వేశామని...
By Knakam Karthik Published on 16 Sept 2025 4:29 PM IST
'ఆరోగ్యశ్రీ' బకాయిలు చెల్లించకుండా కుట్రలు ఎందుకు?..ప్రభుత్వంపై షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించాల్సిన రూ.2,500 కోట్ల బకాయిలను చెల్లించకుండా ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకాన్ని అణగదొక్కిందని APCC చీఫ్ YS షర్మిల...
By Knakam Karthik Published on 16 Sept 2025 4:12 PM IST
భారత్ దెబ్బకు ముక్కలైన మసూద్ అజర్ కుటుంబం..!
ఆపరేషన్ సిందూర్లో భాగంగా బహావల్పూర్ మీద భారతదేశం జరిపిన దాడిలో తమ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించారని జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ...
By Medi Samrat Published on 16 Sept 2025 3:10 PM IST
Hyderabad : అలర్ట్.. అలర్ట్.. ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్మ్యాన్ టీ బాలాజీ...
By Medi Samrat Published on 16 Sept 2025 3:02 PM IST
మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ డ్రామా ఆడుతోంది: సీఎం చంద్రబాబు
మెడికల్ కాలేజీల విషయంలో, వైసీపీ డ్రామా ఆడుతుందని.. సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 16 Sept 2025 2:39 PM IST














