తాజా వార్తలు - Page 362
మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ డ్రామా ఆడుతోంది: సీఎం చంద్రబాబు
మెడికల్ కాలేజీల విషయంలో, వైసీపీ డ్రామా ఆడుతుందని.. సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 16 Sept 2025 2:39 PM IST
సీఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలిపిన ప్రమాద బాధితుడు రాహుల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాద బాధితుడు గుండేటి రాహుల్ కుటుంబంతో కలిసి కృతజ్ఞతలు తెలిపాడు.
By Knakam Karthik Published on 16 Sept 2025 2:09 PM IST
16 వేల మంది విదేశీయులను డిపోర్ట్ చేయడానికి సిద్ధమైన కేంద్రహోంశాఖ
భారతదేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అతిపెద్ద చర్యగా హోం మంత్రిత్వశాఖ (MHA) దాదాపు 16,000 విదేశీయులను దేశనిర్బంధం (డిపోర్ట్) చేయడానికి సిద్ధమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 1:46 PM IST
హైదరాబాద్ వాసులకు తప్పనున్న పాస్పోర్టు సేవల కష్టాలు
హైదరాబాద్ వాసులకు పాస్పోర్టు సేవలను మరింత ఈజీగా చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 16 Sept 2025 1:41 PM IST
మెట్లు ఎక్కితే క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?.. అధ్యయనంలో సంచలన విషయాలు
క్యాన్సర్ ముప్పు రోజు రోజుకూ పెరుగుతోంది. ఎప్పుడు ఎవరిలో బయటపడుతుందో చెప్పలేని పరిస్థితి.
By అంజి Published on 16 Sept 2025 1:25 PM IST
క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్లకు ఈడీ నోటీసులు
అక్రమ బెట్టింగ్ యాప్ల ప్రకటనల వివాదంలో పలువురు ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగిస్తోంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 1:13 PM IST
అమరావతిలో జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటు
అమరావతి క్వాంటం వ్యాలీలో ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ కార్యదర్శి భాస్కర్...
By Knakam Karthik Published on 16 Sept 2025 1:01 PM IST
చనిపోయిందని దహన సంస్కరాలకు ఏర్పాట్లు.. చివరి క్షణంలో మేల్కొనడంతో అందరూ షాక్
ఒడిశాలోని పూరీలో సోమవారం దహన సంస్కారాలకు కొద్ది క్షణాల ముందు చనిపోయినట్లు భావించిన 86 ఏళ్ల వృద్ధురాలు సజీవంగా కనిపించింది.
By అంజి Published on 16 Sept 2025 1:01 PM IST
పాక్తో క్రికెట్ ఆడటం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనం: కేటీఆర్
భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంటే బీజేపీ కి గౌరవం లేదు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు
By Knakam Karthik Published on 16 Sept 2025 12:39 PM IST
ఉత్తరాఖండ్పై మరోసారి ప్రకృతి కన్నెర్ర..ఈసారి పెను విధ్వంసం
ఉత్తరాఖండ్పై మరోసారి ప్రకృతి కన్నెర్రజేసింది. డెహ్రాడూన్ శివార్లలో సంభవించిన భారీ మేఘవిస్ఫోటనం పెను విధ్వంసానికి కారణమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 11:40 AM IST
దారుణం.. మహిళా పోలీసును బేస్బాల్ బ్యాట్తో కొట్టి చంపిన భర్త
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. మహిళా హెడ్ కానిస్టేబుల్ను ఆమె భర్త బేస్బాల్ బ్యాట్తో కొట్టి చంపాడు.
By అంజి Published on 16 Sept 2025 11:24 AM IST
ఫ్రీ ఫైర్ గేమ్లో రూ.13 లక్షలు పోగొట్టుకుని 6వ తరగతి విద్యార్థి సూసైడ్
12 ఏళ్ల విద్యార్థి తన కుటుంబం పొదుపు చేసిన డబ్బును ఆన్లైన్ గేమ్ కోసం ఖర్చు చేశాడనే ఆరోపణలతో ఆత్మహత్య చేసుకున్నాడు
By Knakam Karthik Published on 16 Sept 2025 11:05 AM IST














