తాజా వార్తలు - Page 363
చనిపోయిందని దహన సంస్కరాలకు ఏర్పాట్లు.. చివరి క్షణంలో మేల్కొనడంతో అందరూ షాక్
ఒడిశాలోని పూరీలో సోమవారం దహన సంస్కారాలకు కొద్ది క్షణాల ముందు చనిపోయినట్లు భావించిన 86 ఏళ్ల వృద్ధురాలు సజీవంగా కనిపించింది.
By అంజి Published on 16 Sept 2025 1:01 PM IST
పాక్తో క్రికెట్ ఆడటం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనం: కేటీఆర్
భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంటే బీజేపీ కి గౌరవం లేదు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు
By Knakam Karthik Published on 16 Sept 2025 12:39 PM IST
ఉత్తరాఖండ్పై మరోసారి ప్రకృతి కన్నెర్ర..ఈసారి పెను విధ్వంసం
ఉత్తరాఖండ్పై మరోసారి ప్రకృతి కన్నెర్రజేసింది. డెహ్రాడూన్ శివార్లలో సంభవించిన భారీ మేఘవిస్ఫోటనం పెను విధ్వంసానికి కారణమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 11:40 AM IST
దారుణం.. మహిళా పోలీసును బేస్బాల్ బ్యాట్తో కొట్టి చంపిన భర్త
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. మహిళా హెడ్ కానిస్టేబుల్ను ఆమె భర్త బేస్బాల్ బ్యాట్తో కొట్టి చంపాడు.
By అంజి Published on 16 Sept 2025 11:24 AM IST
ఫ్రీ ఫైర్ గేమ్లో రూ.13 లక్షలు పోగొట్టుకుని 6వ తరగతి విద్యార్థి సూసైడ్
12 ఏళ్ల విద్యార్థి తన కుటుంబం పొదుపు చేసిన డబ్బును ఆన్లైన్ గేమ్ కోసం ఖర్చు చేశాడనే ఆరోపణలతో ఆత్మహత్య చేసుకున్నాడు
By Knakam Karthik Published on 16 Sept 2025 11:05 AM IST
ఒక రోజు పెంపు అవమానకరం..కేంద్రం నిర్ణయంపై సీఏలు, టాక్స్పేయర్లు ఫైర్
ఐటీఆర్ దాఖలు గడువును కేవలం ఒక రోజు పొడిగించాలని ప్రభుత్వం అర్థరాత్రి తీసుకున్న నిర్ణయం చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్ను చెల్లింపుదారులలో ఆగ్రహాన్ని...
By Knakam Karthik Published on 16 Sept 2025 11:02 AM IST
పొరుగింటిపైకి ప్రమాదకరమైన కుక్కను వదిలిన వ్యక్తి.. గొడవ ఏమిటంటే..?
ఢిల్లీలో సోమవారం రాత్రి దారుణం వెలుగు చూసింది. వెల్కమ్ పోలీస్స్టేషన్ పరిధిలో బైక్ను ఇంటి బయట నుంచి తీసే విషయంలో ఇద్దరు ఇరుగుపొరుగు వారి మధ్య...
By Medi Samrat Published on 16 Sept 2025 10:32 AM IST
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
దసరా సెలవులు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా ? అని ఎదరు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది.
By అంజి Published on 16 Sept 2025 10:28 AM IST
హ్యాండ్షేక్ వివాదం..ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని పాక్ హెచ్చరిక
ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్షేక్ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
By Knakam Karthik Published on 16 Sept 2025 10:06 AM IST
ఆ ఓడలో ఏముంది.? ట్రంప్ ఆదేశాలతో ఎటాక్ చేసిన యూఎస్ మిలిటరీ
గత రెండు వారాల్లో వెనిజులాపై అమెరికా రెండోసారి దాడి చేసింది.
By Medi Samrat Published on 16 Sept 2025 10:04 AM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. రూ.146.3 కోట్ల నిధులు విడుదల
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు రూ.1435 కోట్లు చెల్లించినట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 16 Sept 2025 9:50 AM IST
భర్తలపై భార్యల దాడి.. ఓ ఘటనలో వేడినూనె పోసి.. మరో ఘటనలో చెవులను కోసి..
భార్య భర్తల ఘర్షణలు, వివాహేతర సంబంధాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. భర్తపై భార్య కాగుతున్న వేడి నూనె పోసింది.
By అంజి Published on 16 Sept 2025 9:16 AM IST














