తాజా వార్తలు - Page 285
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. బీసీ బిడ్డలు అధైర్యపడొద్దు : మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది.
By Medi Samrat Published on 9 Oct 2025 6:10 PM IST
హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు : మంత్రి పొన్నం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.9 అమలును...
By Medi Samrat Published on 9 Oct 2025 5:30 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే..!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది.
By Medi Samrat Published on 9 Oct 2025 4:58 PM IST
రైతుకు ధర దక్కాలి.. వినియోగదారునికి ధర తగ్గాలి
రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By Medi Samrat Published on 9 Oct 2025 4:44 PM IST
ఐపీఎస్ పురాణ్ కుమార్ 8 పేజీల సూసైడ్ నోట్లో సంచలన విషయాలు
నా కుటుంబ భద్రత గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నాపై ఉన్న ఈ శత్రుత్వం ఇకనైనా అంతం కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
By Medi Samrat Published on 9 Oct 2025 4:11 PM IST
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన పీకే.. ఆయన పేరు లేదేంటి..?
ఈసారి బీహార్ రాజకీయాల్లోకి పీకే (ప్రశాంత్ కిషోర్) ఎంట్రీతో వాతావరణం వేడెక్కింది.
By Medi Samrat Published on 9 Oct 2025 3:32 PM IST
ఆ మెనూలో వంటకాలకు ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాల పేర్లు..!
భారత వైమానిక దళం తన 93వ వార్షికోత్సవాన్ని అక్టోబర్ 8న అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ సమయంలో చాలా కార్యక్రమాలు నిర్వహించబడ్డా.
By Medi Samrat Published on 9 Oct 2025 3:05 PM IST
వన్డే కెప్టెన్సీ చేపట్టే విషయం గిల్కు ముందే తెలుసు.. ఏం జరిగిందో చెప్పేశాడు..!
రోహిత్ శర్మ మాదిరిగానే డ్రెస్సింగ్ రూమ్లో శాంతిని కాపాడేందుకు ప్రయత్నిస్తానని భారత జట్టు కొత్తగా నియమితుడైన వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ గురువారం...
By Medi Samrat Published on 9 Oct 2025 2:51 PM IST
ప్రైవేట్ కాలేజీలకు రూ.300 కోట్లు బకాయిలు..సర్కార్ హామీతో బంద్ వాయిదా
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్య కారణంగా అక్టోబర్ 13 నుండి జరగాల్సిన ప్రతిపాదిత కళాశాల బంద్ను అక్టోబర్ 23కి వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 9 Oct 2025 1:30 PM IST
విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు..ప్రభుత్వానికి కవిత వార్నింగ్
గ్రూప్-1 విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
By Knakam Karthik Published on 9 Oct 2025 12:49 PM IST
గ్రూప్-1 నియామకాలపై సుప్రీంలో తెలంగాణ సర్కార్కు మరోసారి ఊరట
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఉపశమనం లభించింది.
By Knakam Karthik Published on 9 Oct 2025 12:03 PM IST
స్థానిక సమరానికి నోటిఫికేషన్ రిలీజ్..నామినేషన్ల ప్రక్రియ షురూ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది
By Knakam Karthik Published on 9 Oct 2025 11:31 AM IST














