తాజా వార్తలు - Page 207
Telangana: చేతబడి చేస్తున్నాడని.. వ్యక్తిని గొడ్డలితో నరికి చంపేశాడు
ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తిర్యాణి మండలం మాంగి గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టగూడ గ్రామంలో శనివారం రాత్రి చేతబడి చేస్తున్నాడని..
By అంజి Published on 2 Nov 2025 6:00 PM IST
పాఠశాలలో 9 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. ఘటనా స్థలంలో రక్తపు మరకలు!
రాజస్థాన్లోని జైపూర్లోని ఒక ప్రైవేట్ పాఠశాల భవనం నాల్గవ అంతస్తు నుంచి దూకి 9 ఏళ్ల బాలిక మరణించింది. లభించిన సమాచారం ప్రకారం..
By అంజి Published on 2 Nov 2025 5:20 PM IST
AUS vs IND: చెలరేగిన వాషింగ్టన్ సుందర్.. భారత్ విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా..
By అంజి Published on 2 Nov 2025 5:17 PM IST
ప్రధాని మోదీ యోగా చేస్తే.. అదానీ, అంబానీ డ్యాన్స్ చేస్తారు: రాహుల్ గాంధీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓట్ల కోసం "డ్రామా" ఆడుతున్నారని, ఎన్నికల తర్వాత తన వాగ్దానాలను నెరవేర్చలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు.
By అంజి Published on 2 Nov 2025 4:30 PM IST
బిర్యానీలో పురుగు.. IRCTCకి 25 వేల రూపాయల జరిమానా..!
బిర్యానీలో పురుగు కనిపించడంతో ఆరోగ్యం క్షీణించిందని, వినియోగదారుల కమిషన్ IRCTCకి 25 వేల రూపాయల జరిమానా విధించింది.
By అంజి Published on 2 Nov 2025 3:40 PM IST
రామ్చరణ్ 'పెద్ది': జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఫీమెల్ లీడ్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
By అంజి Published on 2 Nov 2025 2:42 PM IST
ముంబైలో వర్షం: ఫైనల్ టాస్ వాయిదా పడే అవకాశం ఉందా?
ముంబైలో ఫైనల్కు ముందు వర్షం పడింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
By అంజి Published on 2 Nov 2025 2:26 PM IST
నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్ అరెస్ట్
మద్యం తయారీ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 2 Nov 2025 2:17 PM IST
చెప్పులు వేసుకొని డ్రైవింగ్ చేస్తున్నారా?
కొందరి నిత్య జీవితంలో డ్రైవింగ్ అనేది ఓ భాగం. వారు కొన్ని సందర్భాల్లో చెప్పులు (స్లిప్పర్లు) ధరించి కారు/ బైక్ నడపడం చేస్తుంటారు.
By అంజి Published on 2 Nov 2025 2:07 PM IST
కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయింది, మణుగూరు ఘటనపై కేటీఆర్ సీరియస్
మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేసి దహనం చేసిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 Nov 2025 1:30 PM IST
సూపర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం, 23 మంది మృతి
మెక్సికోలోని సూపర్ మార్కెట్లో జరిగిన భారీ పేలుడులో పిల్లలు సహా కనీసం 23 మంది మరణించారు
By Knakam Karthik Published on 2 Nov 2025 12:44 PM IST
12 ప్రపంచకప్లు జరిగితే 7 సార్లు ఆ జట్టే టైటిల్ నెగ్గింది..!
మహిళల ODI ప్రపంచ కప్ 2025 టైటిల్ మ్యాచ్ ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది.
By Medi Samrat Published on 2 Nov 2025 12:08 PM IST














