పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం: చంద్రబాబు
విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం..అని సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 12 Jan 2026 1:48 PM IST
పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
By Knakam Karthik Published on 12 Jan 2026 1:35 PM IST
దారుణం..అటవీ ప్రాంతంలో ఏడాది చిన్నారి మృతదేహం లభ్యం
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో సోమవారం ఉదయం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 12 Jan 2026 1:04 PM IST
ప్రభుత్వ భూములు కబ్జా చేసే అక్రమార్కుల భరత పడతాం: పొంగులేటి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక...
By Knakam Karthik Published on 12 Jan 2026 11:50 AM IST
వృద్ధ దంపతులకు సైబర్ నేరగాళ్ల వల..రూ.14.85 కోట్లు టోకరా
ఢిల్లీలో 'డిజిటల్ అరెస్ట్' స్కామ్ లో వృద్ధ ఎన్నారై దంపతులు రూ.14.85 కోట్లు మోసపోయారు.
By Knakam Karthik Published on 12 Jan 2026 11:10 AM IST
ఏపీలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం..నాలుగు గిన్నిస్ రికార్డులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం సరికొత్త చరిత్రను సృష్టించింది.
By Knakam Karthik Published on 12 Jan 2026 10:57 AM IST
యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది: టీపీసీసీ చీఫ్
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు.
By Knakam Karthik Published on 12 Jan 2026 10:35 AM IST
విషాదం..ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడల్-3 విన్నర్ మృతి
ఇండియన్ ఐడల్ 3 విజేత ప్రశాంత్ తమంగ్ 43 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు.
By Knakam Karthik Published on 11 Jan 2026 9:30 PM IST
వేలాది మంది సూసైడ్ బాంబర్లు ఉన్నారు..మసూద్ ఆడియోతో మరోసారి జైషే మహమ్మద్ బెదిరింపులు
పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ మరోసారి ప్రచార యుద్ధానికి దిగింది.
By Knakam Karthik Published on 11 Jan 2026 9:02 PM IST
గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో, అమాయక ప్రాణాల్లో కాదు: సజ్జనార్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో చైనీస్ మాంజా వాడకం వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలకు హెచ్చరికలు జారీ...
By Knakam Karthik Published on 11 Jan 2026 8:43 PM IST
దారుణం..ఫ్రెండ్ సాయంతో కన్నతల్లినే కిరాతకంగా చంపాడు
హర్యానాలోని యమునానగర్ జిల్లాలో ఒక మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By Knakam Karthik Published on 11 Jan 2026 8:30 PM IST
పోలవరం, నల్లమల్లసాగర్పై తెలంగాణతో న్యాయపోరాటానికి ఏపీ సిద్ధం: మంత్రి నిమ్మల
పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని జలవనరుల శాఖ...
By Knakam Karthik Published on 11 Jan 2026 7:49 PM IST












