ప్రవక్తపై వివాదాస్పద కామెంట్స్..ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు
ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో ప్రవక్త మహ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఎమ్మెల్యే టి రాజా సింగ్ పై షహాలిబండ పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 6:31 PM IST
డార్జిలింగ్లో భారీ వర్షం, కొండచరియలు విరిగిపడటంతో 11 మంది మృతి
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో మిరిక్లో కొండచరియలు విరిగిపడి కనీసం 11 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 5:50 PM IST
తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్దిపై దేవాదాయ, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 4:23 PM IST
బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్తో మంత్రి పొన్నం కీలక భేటీ
బీసీ రిజర్వేషన్ల తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 4:15 PM IST
అనంతలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం
అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 3:40 PM IST
సీఎం రేవంత్ నిర్ణయాలు దుర్మార్గమైనవి..ఆర్టీసీ ఛార్జీలపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ లో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 2:40 PM IST
ఇక ఈ వైకుంఠపాళి వద్దు, గుజరాత్లో పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలి: చంద్రబాబు
ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 9:19 PM IST
కచ్చితమైన ఆధారాలుంటేనే విజయ్ను అరెస్ట్ చేస్తాం: తమిళనాడు మంత్రి
ఖచ్చితమైన ఆధారాలు ఉంటే తప్ప నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ను అరెస్టు చేయబోమని తమిళనాడు మంత్రి దురై మురుగన్ స్పష్టం చేశారు
By Knakam Karthik Published on 4 Oct 2025 9:02 PM IST
Telangana: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు
బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బ్యాడ్న్యూస్ చెప్పింది
By Knakam Karthik Published on 4 Oct 2025 8:47 PM IST
విశాఖలో వేడి గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన
అన్నదాన కార్యక్రమంలో గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 8:20 PM IST
ట్రంప్ ఫొటోతో కాయిన్..నిజమేనన్న అమెరికా ట్రెజరీ
అమెరికా స్వాతంత్ర్యం ప్రకటించి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కూడిన $1 నాణెం కోసం ముసాయిదా డిజైన్ను అమెరికా ట్రెజరీ...
By Knakam Karthik Published on 4 Oct 2025 7:18 PM IST
తెలంగాణ లోకల్ ఎలక్షన్స్పై సుప్రీంకోర్టులో పిటిషన్..ఎల్లుండి విచారణ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 4 Oct 2025 6:47 PM IST












