ఢిల్లీలో పాత వాహనాల వినియోగంపై నేటి నుంచి నిషేధం
దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది
By Knakam Karthik Published on 1 July 2025 10:34 AM IST
42 శాతం రిజర్వేషన్ల కోసం రైల్ రోకో పోస్టర్ ఆవిష్కరించిన కవిత
తెలంగాణ జాగృతి జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకో పోస్టర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 5:28 PM IST
ఇక నుంచి మీ-సేవలో..మ్యారేజ్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఆప్షన్
తెలంగాణలోని మీ సేవ కేంద్రాల్లో రెండు కొత్త సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 5:05 PM IST
బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 4:37 PM IST
చార్ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం ఎత్తివేత
ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయిన పవిత్ర చార్ధామ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 30 Jun 2025 4:11 PM IST
తెలంగాణ అధ్యక్షుడిగా బీజేపీ ఆయననే ఎందుకు ఎంపిక చేసిందంటే.?
చాలా నెలల సమయం తీసుకున్న తర్వాత, బీజేపీ చివరకు తెలంగాణలో పార్టీని నడిపించడానికి కొత్త ముఖాన్ని ఎంపిక చేసింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 3:42 PM IST
చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని నియమించే పార్టీ బీజేపీ కాదు: బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ప్రకటించినట్లు జరుగుతోన్న ప్రచారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 3:00 PM IST
ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు నెరవేరుతాయి: షర్మిల
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలు నెరవేరుతాయి..అని రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అన్నారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 2:45 PM IST
వచ్చే ఏడాది నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: సీఎం చంద్రబాబు
నేషనల్ క్వాంటం మిషన్ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తాం..అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 2:19 PM IST
ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చుపెట్టా..మరోసారి కొండా మురళి హాట్ కామెంట్స్
ఇప్పుడు మరోసారి కొండా మురళి వివాదాస్పద కామెంట్స్ చేశారు
By Knakam Karthik Published on 30 Jun 2025 1:31 PM IST
ఆపరేషన్ కగార్ ఆపేసి మావోయిస్టులతో చర్చలెందుకు జరపరు?: టీపీసీసీ చీఫ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఆపరేషన్ కగార్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 12:51 PM IST
గురుకులాలు అప్పుడు ఆదర్శంగా నిలిచి, ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి: హరీష్రావు
బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకుల పాఠశాలలు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని హరీష్ రావు అన్నారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 11:40 AM IST