గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్కు చెందిన అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్గా శనివారం ప్రమాణస్వీకారం చేశారు
By Knakam Karthik Published on 26 July 2025 2:10 PM IST
ఆ మూడు పార్టీలు కలిసి తెలంగాణపై కుట్ర చేస్తున్నాయి: హరీశ్రావు
బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నాయి..అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
By Knakam Karthik Published on 26 July 2025 1:42 PM IST
ముందే చెప్పినా, మమ్మల్నే తిట్టారు..రాజస్థాన్లో స్కూల్ బిల్డింగ్ కూలిన ఘటనపై విద్యార్థులు
రాజస్థాన్లోని ఝలావార్ జిల్లా పింప్లోడ్లో శుక్రవారం ఉదయం జరిగిన దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.
By Knakam Karthik Published on 26 July 2025 12:47 PM IST
హైదరాబాద్లో సీనియర్ మహిళా మావోయిస్టు నాయకురాలు అరెస్ట్
హైదరాబాద్లోని న్యూ హఫీజ్పేటలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు
By Knakam Karthik Published on 26 July 2025 12:27 PM IST
ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి..కట్నం కోసం వేధింపులతో యువతి సూసైడ్
వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Knakam Karthik Published on 26 July 2025 12:04 PM IST
Video: భార్య పుట్టింటికి వెళ్లిందని..మద్యం మత్తులో దుర్గం చెరువులో దూకబోయిన భర్త
హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి దూకి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించిన యువకుడిని హైడ్రా సిబ్బంది కాపాడారు.
By Knakam Karthik Published on 26 July 2025 11:46 AM IST
Video: చిరుత దాడి నుంచి తప్పించుకున్న బైకర్
అలిపిరి రోడ్డులో వెళ్తున్న ఓ బైకర్పై చిరుత దాడికి ప్రయత్నించింది.
By Knakam Karthik Published on 26 July 2025 10:56 AM IST
తండ్రీకూతురుపై మృత్యు రూపంలో దూసుకొచ్చిన లారీ..ఇద్దరు స్పాట్ డెడ్
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 26 July 2025 10:32 AM IST
నదులు అనుసంధానంతోనే రాష్ట్రం సస్యశ్యామలం: మంత్రి నిమ్మల
నదులు అనుసంధానంతోనే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 24 July 2025 1:45 PM IST
తెలంగాణలో నిర్వహించిన సామాజిక-ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ఉద్యమాన్ని ప్రారంభించింది....అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
By Knakam Karthik Published on 24 July 2025 1:12 PM IST
50 మంది ప్రయాణికులతో వెళ్తోన్న విమానం మిస్సింగ్
రష్యాలోని ఫార్ ఈస్ట్లో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న An-24 ప్యాసింజర్ విమానం అదృశ్యమైంది.
By Knakam Karthik Published on 24 July 2025 12:45 PM IST
కేసీఆర్ పెట్టిన తప్పుడు కేసుల కారణంగానే మాకు ఈ పరిస్థితి: మంత్రి సీతక్క
కేసీఆర్ పెట్టించిన తప్పుడు కేసుల కారణంగానే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు.
By Knakam Karthik Published on 24 July 2025 11:58 AM IST