లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాలు చేయనున్న సీబీఐ
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విడుదల చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది.
By Knakam Karthik Published on 27 Feb 2026 4:30 PM IST
వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిక
బొత్స సత్యనారాయణ బ్రెయిన్ లక్షణాలతో హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్లో చేరారు.
By Knakam Karthik Published on 27 Feb 2026 2:56 PM IST
కవితకు న్యాయం జరిగింది..కేటీఆర్ సంచలన ట్వీట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2026 2:16 PM IST
కోల్కతాలో భూకంపం.. భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు..!
కోల్కతా నగరం సహా పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది.
By Knakam Karthik Published on 27 Feb 2026 1:57 PM IST
పాకిస్థాన్ ప్రతీకార దాడి..130 మందికి పైగా ఆఫ్ఘన్ తాలిబన్లు మృతి
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
By Knakam Karthik Published on 27 Feb 2026 1:48 PM IST
రాజకీయ కుట్రలో విలువైన సమయాన్ని కోల్పోయా..లిక్కర్ కేసులో కోర్టు తీర్పుపై కవిత రియాక్షన్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కోర్టు తీర్పు వెలువడిన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 27 Feb 2026 1:12 PM IST
వచ్చే ఏడాది భారత్ సొంత డెంగ్యూ వ్యాక్సిన్..సింగిల్ డోస్తోనే వైరస్కు విరుగుడు!
ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో భారతదేశం ఒక చారిత్రాత్మక విజయానికి చేరువలో ఉంది.
By Knakam Karthik Published on 27 Feb 2026 12:42 PM IST
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్.!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ లీసా గిల్ నియమితులు కానున్నారు.
By Knakam Karthik Published on 27 Feb 2026 12:18 PM IST
తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు..రేవంత్ సర్కార్కు విద్యా కమిషన్ కీలక నివేదిక
తెలంగాణ విద్యా కమిషన్ తన కీలక నివేదికను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించింది.
By Knakam Karthik Published on 27 Feb 2026 11:36 AM IST
వీళ్ళు మంత్రులు కాదు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు..వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 27 Feb 2026 11:02 AM IST
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం..డీఎంకేలో చేరిన మాజీ సీఎం
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 27 Feb 2026 10:47 AM IST
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్..రూ.745 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల
ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులను క్లియర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రూ. 745 కోట్లను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 27 Feb 2026 10:41 AM IST












