ఇదేనా ప్రజాప్రభుత్వం? దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి..హరీశ్రావు సంచలన ట్వీట్
చీకటి జీవోల మాటున దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి..అంటూ సీఎం రేవంత్పై మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 2:04 PM IST
కవితకు అభివాదం చేసేందుకు ఓ తండ్రీకూతురు ప్రయత్నం..తప్పిన ప్రమాదం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అభివాదం చేసేందుకు ప్రయత్నించి తండ్రీకూతురు బైక్ పైనుంచి పడిపోయారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 1:40 PM IST
Kisan diwas: రైతన్నలూ ఈ 5 కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసా?
దివంగత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని భారతదేశం ప్రతి సంవత్సరం లాగే డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం 2025ను జరుపుకుంటోంది
By Knakam Karthik Published on 23 Dec 2025 1:12 PM IST
2026లో దేశ రాజకీయాల్లో చోటుచేసుకోనున్న కీలక పరిణామాలు..ఏంటో తెలుసా?
2025 ముగింపు దశకు చేరుకొని 2026కి అడుగుపెడుతున్న వేళ, దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
By Knakam Karthik Published on 23 Dec 2025 12:30 PM IST
కొత్త సర్పంచ్లకు సీఎం రేవంత్ విషెస్..అలా చేయాలని సూచన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా కొలువుదీరిన గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు
By Knakam Karthik Published on 23 Dec 2025 11:54 AM IST
క్వాంటం టెక్నాలజీతో నోబెల్ ప్రైజ్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం..క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు...
By Knakam Karthik Published on 23 Dec 2025 11:31 AM IST
తెలంగాణలో ప్రజా పాలన కాదు..పక్కా మాఫియా పాలన నడుస్తోంది: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 11:21 AM IST
ఈడీ, సీబీఐలను సాధనాలుగా బీజేపీ మార్చుకుంది..రాహుల్గాంధీ హాట్ కామెంట్స్
రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ...
By Knakam Karthik Published on 23 Dec 2025 10:52 AM IST
శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపు ఈమెయిల్.. ఈ ఏడాది 28వ సారి
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 10:37 AM IST
విదేశాల్లో చదివే విద్యార్థుల సంఖ్యపై నీతి ఆయోగ్ కీలక ప్రకటన..టాప్లో ఏపీ
విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు అత్యధికంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 10:14 AM IST
టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలు, టికెట్ రేట్లపై..త్వరలో ఏపీ ప్రభుత్వం కీలక మీటింగ్
తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది
By Knakam Karthik Published on 22 Dec 2025 5:20 PM IST
మద్యం పాలసీని వ్యాపారంలా కాదు..ఆరోగ్యకరమైన వృద్ధిలా చూడాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 22 Dec 2025 4:34 PM IST












