జూబ్లీహిల్స్ బైపోల్..కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి సహా 100 మంది రౌడీషీటర్ల బైండోవర్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు రౌడీషీటర్లను బైండోవర్ చేశారు
By Knakam Karthik Published on 27 Oct 2025 2:40 PM IST
Be Alert..రాష్ట్రంలో మొంథా తుపాను ప్రారంభం..హెచ్చరికలు జారీ
రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభావం ప్రారంభమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 2:17 PM IST
మూడ్రోజుల్లో 98 కేసులు..ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా
కర్నూలులో బస్సు ప్రమాద ఘటన తర్వాత హైదరాబాద్లో రవాణా శాఖ అధికారులు మూడ్రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు
By Knakam Karthik Published on 27 Oct 2025 2:04 PM IST
గుడ్న్యూస్..అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు
రాష్ట్రంలో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 1:16 PM IST
మొంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
మొంథా తుపాను ప్రభావంపై సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 27 Oct 2025 12:30 PM IST
సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్..సిఫార్సు చేసిన గవాయ్
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ను ప్రస్తుత సీజే బీఆర్ గవాయ్ సిఫార్సు చేశారు
By Knakam Karthik Published on 27 Oct 2025 12:11 PM IST
వీధి కుక్కల సమస్య..రాష్ట్రాలపై సుప్రీంకోర్టు సీరియస్
దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణ, ప్రాణి జనన నియంత్రణ నిబంధనల అమలు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 11:54 AM IST
డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ..రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న “డిజిటల్ అరెస్ట్” సైబర్ మోసాలు (Digital Arrest Scams)పై సుప్రీంకోర్టు సోమవారం స్వయంగా (suomotu) విచారణ ప్రారంభించింది
By Knakam Karthik Published on 27 Oct 2025 11:46 AM IST
మోదీ, అదానీ మెగా స్కామ్పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
ఎల్ఐసీ నిధులను దుర్వినియోగం చేస్తూ ‘మోదాని జాయింట్ వెంచర్’ దేశ ప్రజల సొమ్ముతో ఆడుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది
By Knakam Karthik Published on 25 Oct 2025 1:30 PM IST
Kurnool bus accident: బాధితుల డీఎన్ఏ ప్రొఫైలింగ్కు 48 గంటల సమయం
ఆంధ్రప్రదేశ్ బస్సు అగ్ని ప్రమాదంలో బాధితుల డీఎన్ఏ ప్రొఫైలింగ్ 48 గంటలు పడుతుందని, అక్టోబర్ 27 నాటికి పూర్తవుతుందని శనివారం ఒక అధికారి తెలిపారు.
By Knakam Karthik Published on 25 Oct 2025 1:00 PM IST
ఉద్యమకారుల కోసం కొట్లాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్తున్నా: కవిత
ఉద్యమకారుల కోసం కొట్లాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్తున్నా..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు
By Knakam Karthik Published on 25 Oct 2025 12:20 PM IST
బంగాళాఖాతంలో వాయుగుండం..రేపు తుపానుగా మారే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By Knakam Karthik Published on 25 Oct 2025 11:24 AM IST












