ఇద్దరు మహిళలను చంపిన వ్యక్తి..పోలీస్ కస్టడీలో ఉరివేసుకుని సూసైడ్
జార్ఖండ్లోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన జంట హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు.
By Knakam Karthik Published on 10 Sept 2025 3:26 PM IST
విషాదం..మంచినీటి సంప్లో ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి
మిషన్ భగీరథ తాగునీటి ప్రాజెక్టు కోసం సంప్ లోపల పనిచేస్తున్నప్పుడు అనుమానాస్పదంగా ఊపిరాడక ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆసుపత్రి...
By Knakam Karthik Published on 10 Sept 2025 2:42 PM IST
రాజ్యాంగాన్ని తిరిగి రాసి, 30 ఏళ్ల అవినీతిపై దర్యాప్తు జరపండి..నేపాల్లో నిరసనకారుల డిమాండ్
నేపాల్లో జనరేషన్ Z ఆధ్వర్యంలో జరిగిన విప్లవాత్మక నిరసనలు చివరికి ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలీ రాజీనామాకు దారితీశాయి
By Knakam Karthik Published on 10 Sept 2025 2:21 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్స్ అభ్యర్థిని త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారు: కేటీఆర్
జూబ్లీహిల్స్ బైపోల్స్ కోసం అభ్యర్థిని త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 10 Sept 2025 2:02 PM IST
Video: కొత్త థార్తో నిమ్మకాయలు తొక్కించబోయిన మహిళ..అనుకోకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పల్టీ
ఢిల్లీలోని ఓ మహీంద్రా షోరూమ్లో థార్ కొత్త కారును మొదటి అంతస్తు నుంచి మహిళ కిందపడేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది
By Knakam Karthik Published on 10 Sept 2025 12:25 PM IST
కేంద్రరక్షణ మంత్రితో సీఎం రేవంత్ భేటీ..ఆ భూములు బదలాయించాలని విజ్ఞప్తి
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు
By Knakam Karthik Published on 10 Sept 2025 11:38 AM IST
నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం ఏపీ సర్కార్ టోల్ ఫ్రీ నెంబర్
నేపాల్లో చిక్కుకున్న తెలుగు పౌరులకు సహాయం చేయడానికి ఆంధ్ర భవన్లో అత్యవసర విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది
By Knakam Karthik Published on 10 Sept 2025 11:17 AM IST