ప్రభుత్వంతో చర్చలు సఫలం..సమ్మె ఉపసంహరించుకున్న జూడాలు
ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో తమ సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 9:27 PM IST
మీ ఏడుపులే మాకు దీవెనలు..జగన్కు మంత్రి లోకేశ్ కౌంటర్
మాజీ సీఎం జగన్కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 8:49 PM IST
ఆదిలాబాద్లో ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు..వివరాలు వెల్లడించిన ఉట్నూర్ ఏఎస్పీ
నకిలీ సర్టిఫికెట్లతో కేంద్ర సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన ఇతర రాష్ట్రాల వ్యక్తుల బాగోతం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 29 Jun 2025 8:18 PM IST
గుడ్న్యూస్..మెడికల్ స్టూడెంట్స్కు స్టైఫండ్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో మెడికల్ స్టూడెంట్స్కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 29 Jun 2025 7:15 PM IST
చర్చల్లేవ్..వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజం అంతం చేస్తాం: అమిత్ షా
మావోయిస్టులతో చర్చలు జరపాలన్న డిమాండ్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 5:57 PM IST
సుపరిపాలనపై టీడీపీ డోర్ టు డోర్ క్యాంపెయిన్..నారా లోకేశ్ దిశానిర్దేశం
'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ప్రతి ఇంటికీ తీసుకెళ్లి విజయవంతం చేయాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
By Knakam Karthik Published on 29 Jun 2025 5:27 PM IST
అమాత్యా మేలుకో..మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్
ఏపీ మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 4:58 PM IST
బీజేపీ ఎంపీకి మరోసారి బెదిరింపులు, దమ్ముంటే కాపాడుకోవాలని ఫోన్ కాల్
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపుల పర్వం కొనసాగుతుంది. ఇ
By Knakam Karthik Published on 29 Jun 2025 4:38 PM IST
రైతుల అకౌంట్లలోకి రూ.20 వేలు..గుడ్న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
రైతులకు రూ.20 వేలు అందించే కార్యక్రమంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 29 Jun 2025 4:13 PM IST
నిజామాబాద్ రైతుల 40 ఏళ్ల కలను మోదీ నెరవేర్చారు: అమిత్ షా
నిజామాబాద్లో పసుపు రైతుల నలభై సంవత్సరాల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర హోంశాఖ అమిత్ షా పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 3:49 PM IST
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 2:57 PM IST
పోలవరం ఎత్తుపై పార్లమెంట్లో ప్రశ్నించేందుకు రాష్ట్రం నుంచి ఒక్క మగాడూ లేడా?: షర్మిల
పోలవరం ప్రాజెక్టు తగ్గించి అన్యాయం చేస్తున్నారు. మూడు పార్టీలు మోదీకి తొత్తులగా మారి పని చేస్తున్నారు..అని షర్మిల పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 1:28 PM IST