అడ్వాన్స్డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన..సీఎం హర్షం
అడ్వాన్స్డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన వస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 19 Jan 2026 2:50 PM IST
ఇంట్లో పనిచేసే పదేళ్ల బాలికపై దాడిచేసిన CRPF కానిస్టేబుల్, అతని భార్య అరెస్ట్
గ్రేటర్ నోయిడా పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 19 Jan 2026 2:30 PM IST
కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలొద్దు..హైకోర్టు ఆదేశాలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించిన వ్యవహారం తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది
By Knakam Karthik Published on 19 Jan 2026 1:47 PM IST
ప్రచారం తప్ప తెచ్చిందేంటి? సీఎం రేవంత్ దావోస్ టూర్పై కవిత ఎద్దేవా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 19 Jan 2026 1:32 PM IST
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 54 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 54 మంది ఇన్స్పెక్టర్లను పరిపాలనా కారణాల వల్ల పోలీసు శాఖ తక్షణమే బదిలీ చేసింది.
By Knakam Karthik Published on 19 Jan 2026 1:18 PM IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారి గూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి
By Knakam Karthik Published on 19 Jan 2026 1:06 PM IST
ఏపీ సీఎంపై అభిమానంతో తిరుమలకు టాలీవుడ్ నిర్మాత పాదయాత్ర
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో షాద్ నగర్ పట్టణంలోని పరమేశ్వర ధియేటర్ నుండి తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధికి పాదయాత్రను...
By Knakam Karthik Published on 19 Jan 2026 12:57 PM IST
ఖమేనీపై దాడి జరిగితే యుద్ధంగానే పరిగణిస్తాం..అమెరికాకు ఇరాన్ వార్నింగ్
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 19 Jan 2026 12:44 PM IST
చిలీలో భారీ కార్చిచ్చులు 18 మంది మృతి
దక్షిణ అమెరికాలోని చిలీ అంతటా కార్చిచ్చులు చెలరేగడంతో కనీసం 18 మంది మరణించారు.
By Knakam Karthik Published on 19 Jan 2026 11:29 AM IST
కరూర్ తొక్కిసలాట కేసు..రెండోసారి సీబీఐ విచారణకు హాజరైన టీవీకే చీఫ్ విజయ్
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన ఘటనలో టీవీకే చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు
By Knakam Karthik Published on 19 Jan 2026 11:06 AM IST
అరుదైన ఘనత సాధించబోతున్న సీఎం రేవంత్రెడ్డి..దేశంలోనే తొలి సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు.
By Knakam Karthik Published on 19 Jan 2026 10:53 AM IST
ఇండిగోకు DGCA భారీ షాక్..విమాన అంతరాయాలపై రూ.22.2 కోట్లు జరిమానా
ప్రముఖ ఎయిర్లైన్ ఇండిగో (IndiGo)పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) భారీ జరిమానా విధించింది.
By Knakam Karthik Published on 17 Jan 2026 9:43 PM IST












