Kalasani Durgapraveen

నేను కాలసాని దుర్గా ప్రవీణ్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సూర్య, ఆంధ్రప్రభ, జ్యోతి, తెలుగు ప్రభ పత్రికలలో రిపోర్టర్ గా.. శోధన వెబ్‌సైట్‌లో సబ్ఎడిటర్ గా పని చేశాను. 2008లో జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    Kalasani Durgapraveen

    యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ గ‌డువు పొడిగింపు
    యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ గ‌డువు పొడిగింపు

    దేశవ్యాప్తంగా యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది

    By Kalasani Durgapraveen  Published on 11 Nov 2024 1:10 PM IST


    ఆస్ట్రేలియన్‌ పిస్టల్‌తో చంపార‌ట‌.. బాబా సిద్ధిఖీ హత్య కేసు ప్రధాన నిందితుడు అరెస్ట్‌
    ఆస్ట్రేలియన్‌ పిస్టల్‌తో చంపార‌ట‌.. బాబా సిద్ధిఖీ హత్య కేసు ప్రధాన నిందితుడు అరెస్ట్‌

    మహారాష్ట్ర ప్రభుత్వ మాజీ మంత్రి, సినీ నటుడు సల్మాన్‌కు సన్నిహితుడు జియావుద్దీన్ అలియాస్ బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్ గౌతమ్...

    By Kalasani Durgapraveen  Published on 11 Nov 2024 12:22 PM IST


    దేవుళ్లు గుళ్లు వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది.. సీఎంకు సింగిరెడ్డి కౌంట‌ర్‌
    దేవుళ్లు గుళ్లు వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది.. సీఎంకు సింగిరెడ్డి కౌంట‌ర్‌

    కేసీఆర్ పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారనడం సీఎం రేవంత్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

    By Kalasani Durgapraveen  Published on 11 Nov 2024 11:31 AM IST


    రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా ఉండేది అత‌డే.. క‌న్ఫ‌ర్మ్ చేసిన గంభీర్‌
    రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా ఉండేది అత‌డే.. క‌న్ఫ‌ర్మ్ చేసిన గంభీర్‌

    నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది.

    By Kalasani Durgapraveen  Published on 11 Nov 2024 10:45 AM IST


    సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
    సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా

    దేశ 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.

    By Kalasani Durgapraveen  Published on 11 Nov 2024 10:41 AM IST


    దుకాణ‌దారుడు అమ్మిన వ‌స్తువు రిట‌ర్న్ తీసుకోవ‌ట్లేదా.? ఇలా చేయండి..!
    దుకాణ‌దారుడు అమ్మిన వ‌స్తువు 'రిట‌ర్న్' తీసుకోవ‌ట్లేదా.? ఇలా చేయండి..!

    షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు దుకాణాల్లో ఒక విషయాన్ని చదివి ఉంటారు. ఒక‌సారి కొనుగోలు చేసిన‌ వస్తువును తిరిగి తీసుకోమ‌ని(నో రిట‌ర్న్‌) వ్రాసి ఉండటం మ‌నం...

    By Kalasani Durgapraveen  Published on 11 Nov 2024 10:27 AM IST


    షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్ పోల్ హెల్ప్ కోరిన బంగ్లా
    షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్ పోల్ హెల్ప్ కోరిన బంగ్లా

    భారతదేశం నుండి బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను రప్పించడానికి బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ఏకంగా ఇంటర్ పోల్ సహాయం కోరుతుందట

    By Kalasani Durgapraveen  Published on 10 Nov 2024 9:15 PM IST


    ముంబై-హైదరాబాద్ హైవేపై తగలబడ్డ కార్లు
    ముంబై-హైదరాబాద్ హైవేపై తగలబడ్డ కార్లు

    సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో ఆదివారం కార్లను తరలిస్తున్న కంటైనర్‌లో భారీ మంటలు చెలరేగడంతో అపార నష్టం జరగడంతో పాటు హైదరాబాద్-ముంబై...

    By Kalasani Durgapraveen  Published on 10 Nov 2024 8:30 PM IST


    Siddipet : విషాదం.. పిల్ల‌ల‌ను చంపి.. త‌ను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు
    Siddipet : విషాదం.. పిల్ల‌ల‌ను చంపి.. త‌ను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు

    కుటుంబ కలహాల కారణంగా నవంబర్ 10వ తేదీ ఆదివారం సిద్దిపేటలో 45 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు

    By Kalasani Durgapraveen  Published on 10 Nov 2024 8:00 PM IST


    భారీగా తగ్గిన చికెన్ ధరలు
    భారీగా తగ్గిన చికెన్ ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాలలోని చాలా కుటుంబాలు నాన్ వెజ్ కు దూరంగా ఉంటాయి

    By Kalasani Durgapraveen  Published on 10 Nov 2024 7:16 PM IST


    ఫేక్ ఓలా క్యాబ్ ను ఎక్కిన మహిళ.. చివరికి ఏమైందంటే.?
    ఫేక్ ఓలా క్యాబ్ ను ఎక్కిన మహిళ.. చివరికి ఏమైందంటే.?

    బెంగళూరు లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఫేక్ ఓలా క్యాబ్ ను ఎక్కడం మహిళల సేఫ్టీకి సంబంధించి పలు అనుమానాలను రేకెత్తిస్తూ ఉంది

    By Kalasani Durgapraveen  Published on 10 Nov 2024 6:41 PM IST


    ఆ మూడు వికెట్లు తీస్తే దిగ్గజాలను దాటి చరిత్ర సృష్టించనున్న అర్ష్‌దీప్‌ సింగ్‌.!
    ఆ మూడు వికెట్లు తీస్తే దిగ్గజాలను దాటి చరిత్ర సృష్టించనున్న అర్ష్‌దీప్‌ సింగ్‌.!

    భారత జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ సెయింట్ జార్జ్ పార్క్‌లో జరగనుంది

    By Kalasani Durgapraveen  Published on 10 Nov 2024 5:56 PM IST


    Share it