హైదరాబాద్ - Page 73
Hyderabad: కల్తీ కల్లు తాగిన ఘటనలో ఐదుకు చేరిన మరణాలు
హైదరాబాద్లోని కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
By Knakam Karthik Published on 10 July 2025 11:49 AM IST
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 10:40 AM IST
హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2025 సీజన్లో టిక్కెట్ల అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై విజిలెన్స్ దర్యాప్తు తర్వాత క్రైమ్ ఇన్వెస్టిగేషన్...
By Medi Samrat Published on 9 July 2025 7:08 PM IST
Hyderabad: కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి... 19 మందికి అస్వస్థత.. మంత్రి పరామర్శ
కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఇంట్లో ఒకరు మృతి చెందారు.
By అంజి Published on 9 July 2025 1:41 PM IST
Hyderabad: రెచ్చిపోయిన దొంగలు.. గ్యాస్కట్టర్తో 3 ఏటీఎంల్లో భారీగా నగదు చోరీ
ముసుగు ధరించిన దుండగులు హైదరాబాద్లోని హెచ్డిఎఫ్సి ఎటిఎంను లక్ష్యంగా చేసుకుని పెద్ద మొత్తంలో నగదును దోచుకున్నారు
By అంజి Published on 9 July 2025 11:54 AM IST
ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదో చెప్పిన 'హైడ్రా'
ఫాతిమా కాలేజీ కూల్చివేయకపోవడంపై హైడ్రా స్పష్టత ఇచ్చింది.
By Knakam Karthik Published on 9 July 2025 10:41 AM IST
ఎలివేటెడ్కు లైన్ క్లియర్..HMDAకు డిఫెన్స్ భూముల బదిలీకి రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం
రక్షణ శాఖ భూముల బదలాయింపు పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కీలక అడుగు పడింది.
By Knakam Karthik Published on 9 July 2025 9:45 AM IST
రూ .8000 లంచం తీసుకుంటూ పట్టుబడిన టాక్స్ ఆఫీసర్..!
హైదరాబాద్లో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ అధికారి విధి నిర్వహణలో ఉండి రూ. 8000 లంచం డిమాండ్ చేసినందుకు తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) అధికారులు ఆమెను...
By Medi Samrat Published on 8 July 2025 9:15 PM IST
Hyderabad: పార్క్ స్థలం కబ్జా.. అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హైదర్గూడలోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను మంగళవారం హైడ్రా తొలగించింది
By అంజి Published on 8 July 2025 4:26 PM IST
Hyderabad: సిటీ సివిల్ కోర్టుకు బాంబ్ బెదిరింపు కలకలం
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో గల సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది.
By అంజి Published on 8 July 2025 1:44 PM IST
సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో 44కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.
By Knakam Karthik Published on 8 July 2025 11:42 AM IST
Hyderabad: సర్కార్ భూముల్లో ఎత్తైన భవనాలు.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఖాజాగూడ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఎనిమిది ఎత్తైన టవర్లను నిర్మించకుండా బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ (BHOWS)ని నిరోధించాలని కోరుతూ దాఖలైన...
By అంజి Published on 8 July 2025 11:14 AM IST














