హైదరాబాద్ - Page 64
Hyderabad: అశోక్నగర్లో మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్: అశోక్నగర్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో...
By అంజి Published on 20 Oct 2024 12:27 PM IST
Video : మియాపూర్ లో సంచరించింది చిరుత కాదట..!
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద చిరుత కనిపించిందంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 19 Oct 2024 10:11 AM IST
Hyderabad : పబ్పై రైడ్.. అందమైన అమ్మాయిలతో కస్టమర్లకు తాగించి..
బంజారాహిల్స్లోని TOS పబ్పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 42 మంది మహిళలతో సహా 140 మందిని అదుపులోకి తీసుకున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2024 8:28 AM IST
Viral Video : సిటీ చూద్ధామని వచ్చిందా..? మియాపూర్ మెట్రో వద్ద చిరుత కలకలం..!
హైదరాబాద్ నగరం మియాపూర్లో చిరుతపులిని పోలిన జంతువు ఒకటి కనిపించడంతో స్థానికులు, ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 6:48 AM IST
గుట్టు చప్పుడు కాకుండా ఆ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డారు..!
చదువుకుంది ఇంజనీరింగ్. చేస్తున్న వృత్తి మోడల్ ఫోటోగ్రఫీ. తిరిగేది ఖరీదైన కార్లు, బైకుల్లో, వాడుతున్న సెల్ ఫోన్లు చూస్తే రూ.లక్షల ఐ ఫోన్లు.
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 6:26 AM IST
రేపు భారీ నిరసనలకు పిలుపునిచ్చిన భజరంగ్ దళ్
హైదరాబాద్లో దేవాలయాలను ధ్వంసం చేసే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ భజరంగ్ దళ్ భారీ నిరసనలకు పిలుపునిచ్చింది
By Medi Samrat Published on 18 Oct 2024 9:15 PM IST
అశోక్ నగర్లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన
హిమాయత్ నగర్ అశోక్ నగర్ వద్ద గ్రూప్ వన్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
By Medi Samrat Published on 18 Oct 2024 4:15 PM IST
Hyderabad: బేకరీపై తప్పుడు పుకార్లు వ్యాప్తి.. ఇద్దరు యూట్యూబర్లపై కేసు నమోదు
హయత్నగర్లోని పెద్ద అంబర్పేటలో బేకరీపై వదంతులు ప్రచారం చేసిన ఇద్దరు యూట్యూబర్లపై బుధవారం కేసు నమోదైంది.
By అంజి Published on 18 Oct 2024 8:00 AM IST
ఆ ముగ్గురూ మూడు నెలలు మూసీ ఒడ్డున నివసించాలి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజల భవిష్యత్ ను, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే కార్యాచరణ ప్రభుత్వం తీసుకుందన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 6:25 PM IST
ప్రశ్నించక పోతే తెలంగాణ మూగబోతుంది : కేటీఆర్
తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ఆవిర్భవించింది. కేసీఆర్ పిలుపునిస్తే కథానాయకులై కదనరంగంలో కొట్లాడిన విద్యార్థి వీరులకు వినమ్రంగా నమస్కారాలన్నికేటీఆర్ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 4:38 PM IST
Hyderabad: దారుణం.. రసాయనాలతో మిల్క్ తయారీ.. కోహినూర్, శ్రీకృష్ణా బ్రాండ్ల పేరుతో..
హైదరాబాద్ శివార్లలోని కోహినూర్ మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీపై స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) దాడులు నిర్వహించి నకిలీ పాల ఉత్పత్తుల రాకెట్ను...
By అంజి Published on 17 Oct 2024 1:24 PM IST
కవల సోదరులు కన్నుమూత.. జీడిమెట్లలో ఊహించని ప్రమాదం
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సబూరి ఫార్మాలో విషాదం చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు సోదరులు ప్రాణాలు కోల్పోయారు.
By అంజి Published on 17 Oct 2024 9:31 AM IST