హైదరాబాద్ - Page 43
హైదరాబాద్లో ఫాల్కన్ కంపెనీ రూ.1700 కోట్ల స్కామ్..రంగంలోకి ఈడీ
హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన ఫాల్కన్ స్కామ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:51 PM IST
Hyderabad: అపార్ట్మెంట్ లిఫ్ట్లో చిక్కుకున్న 6 ఏళ్ల బాలుడు.. చివరికి..
మాసబ్ ట్యాంక్ వద్ద శాంతినగర్లోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని లిఫ్ట్లో చిక్కుకున్న ఆరేళ్ల బాలుడిని రక్షించారు. లిఫ్ట్ మధ్యలో అకస్మాత్తుగా...
By అంజి Published on 22 Feb 2025 8:30 AM IST
Hyderabad: తాజ్ బంజారా హోటల్ సీజ్.. వీడియో
నగరంలోని బంజారాహిల్స్లో ఎంతో పేరుగాంచిన ప్రముఖ తాజ్ బంజారా హోటల్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు.
By అంజి Published on 21 Feb 2025 10:02 AM IST
ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 10:03 AM IST
హైదరాబాద్లో విషాదం..మెషీన్లో చీర చిక్కుకుని మహిళ మృతి
కమలా ఫుడ్స్ బిస్కట్ పరిశ్రమలో ఓ మహిళ కార్మికులు మృతి చెందింది.
By Knakam Karthik Published on 20 Feb 2025 7:23 AM IST
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న తెలంగాణ..ఎప్పటి నుంచో తెలుసా?
మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యమివ్వనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది.
By Knakam Karthik Published on 19 Feb 2025 9:08 PM IST
హైదరాబాద్లో విషాదం.. గుండెపోటుతో మరో లాయర్ మృతి
హైదరాబాద్లో ఇవాళ మరో లాయర్ గుండెపోటుతో చనిపోయారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 4:28 PM IST
చీటీ పాట కోసం రచ్చ.. మహిళ వేలు కొరికేశాడు
హైదరాబాద్లోని మధురానగర్లో చీటీ డబ్బులు, ఇంటి అద్దెకు సంబంధించిన వివాదంలో ఓ మహిళ వేలును ఓ వ్యక్తి కొరికేశాడు.
By Medi Samrat Published on 19 Feb 2025 4:00 PM IST
బతుకమ్మ కుంట బతికింది
అంబర్పేట్లోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించడానికి చేసిన త్రవ్వకాలలో హైడ్రా నీటి వనరును కనుగొంది.
By అంజి Published on 19 Feb 2025 2:12 PM IST
తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో కుప్పకూలిన న్యాయవాది, హాస్పిటల్కు తీసుకెళ్లే లోపే..
తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన జరిగింది. కోర్టు హాలులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ గుండెపోటుతో కుప్పకూలారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 4:36 PM IST
సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్వన్గా నిలపడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్గా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 2:13 PM IST
ఆస్తిలో వాటా ఇవ్వనందుకే కత్తితో కసితీరా తాతను పొడిచా.. పోలీస్ విచారణలో కీర్తితేజ
తనను అవమానించినందుకే తాతను హత్య చేసినట్లు కీర్తితేజ ఒప్పుకున్నాడు
By Knakam Karthik Published on 18 Feb 2025 12:34 PM IST