హైదరాబాద్ - Page 28
రూ.4,215 కోట్ల ఆర్థిక మోసం..ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరెస్టు
రూ.4,215 కోట్ల భారీ ఆర్థిక మోసంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఆర్యన్ సింగ్ను తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్...
By Knakam Karthik Published on 7 July 2025 8:58 AM IST
మహేశ్బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు
టాలీవుడ్ సినీ నటుడు మహేశ్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 7 July 2025 8:33 AM IST
Vikarabad: విషాదం.. పడవ బోల్తా పడి ఇద్దరు మహిళలు మృతి
వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సర్పన్పల్లి ప్రాజెక్టులో శనివారం నాడు పడవ బోల్తా పడిన ఘటనలో హైదరాబాద్ నగరంలోని మియాపూర్కు చెందిన...
By అంజి Published on 6 July 2025 8:10 AM IST
బ్యాంకు మోసం కేసు.. ఈడీ విచారణకు సినీ నిర్మాత అల్లు అరవింద్
రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ మరియు రామకృష్ణ టెలిట్రానిక్స్ (RTPL) కు సంబంధించిన రూ.101.4 కోట్ల బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తెలుగు సినీ...
By అంజి Published on 5 July 2025 8:43 AM IST
బయటపడ్డ మూవీ పైరసీ రాకెట్.. 40 సినిమాలు పైరసీ చేసి డబ్బులు ఎలా సంపాదించాడంటే.?
హై ప్రొఫైల్ సినిమా పైరసీ రాకెట్లో పాల్గొన్నాడనే ఆరోపణలతో వనస్థలిపురంలోని ఎన్జీఓస్ కాలనీకి చెందిన జన కిరణ్ కుమార్ అనే ఎసి టెక్నీషియన్ను హైదరాబాద్...
By Medi Samrat Published on 3 July 2025 7:52 PM IST
Hyderabad: పేలుడు ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం, నిపుణులతో కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాద విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 3 July 2025 9:56 AM IST
బందోబస్తు విధులు ముగించుకుని వెళ్తున్న ఎస్ఐ రోడ్డుప్రమాదంలో మృతి
సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ అధికారి మృతి చెందడం విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 3 July 2025 9:15 AM IST
హైదరాబాద్లో మరో ఫైర్ యాక్సిడెంట్..రబ్బర్ కంపెనీలో మంటలు
హైదరాబాద్లోని కాటేదాన్ ఏరియాలో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.
By Knakam Karthik Published on 3 July 2025 7:52 AM IST
మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం.. సిగాచీ కీలక ప్రకటన
పాశమైలారం పరిశ్రమలో పేలుడు ఘటనపై సిగాచీ పరిశ్రమ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారని వెల్లడించింది.
By అంజి Published on 2 July 2025 2:03 PM IST
సామాజిక బాధ్యతగా అక్కడ పని చేయండి..ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ రిక్వెస్ట్
హైదరాబాద్ను హెల్త్ టూరిజం హబ్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 2 July 2025 1:32 PM IST
Hyderabad: వాట్సాప్ సేవలను ప్రారంభించనున్న జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పౌరులు ఆస్తి పన్ను, వాణిజ్య లైసెన్స్ ఫీజులు, ఇతర చెల్లింపులను వాట్సాప్ ద్వారా చెల్లించడానికి వీలు...
By అంజి Published on 2 July 2025 11:58 AM IST
హైడ్రా 'మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్' ఏర్పాటు..రంగంలోకి 4100 మంది సిబ్బంది
వర్షాకాలం నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోడానికి హైడ్రా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.
By Knakam Karthik Published on 2 July 2025 11:26 AM IST




















