హైదరాబాద్ - Page 150
సికింద్రాబాద్లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితం
నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి బాలుడు కిడ్నాప్కు గురైన ఘటన మరువక ముందే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మరో కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 30 Sept 2023 11:46 AM IST
కేసీఆర్ టికెట్ ఇస్తే.. గోశామహల్లో గెలిచి బంగారు పళ్లెంలో పెట్టి కానుకగా ఇస్తా..!
గోశామహల్ నియోజకవర్గ టిక్కెట్ ను ఆశిస్తున్నానని గోశామహల్ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ గ్రంథాలయ చైర్మన్
By Medi Samrat Published on 29 Sept 2023 6:53 PM IST
గణనాథుల నిమజ్జనాలపై తలసాని, మహమూద్అలీ ఏరియల్ వ్యూ
నిమజ్జనాలు జరుగుతున్న తీరుని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
By Srikanth Gundamalla Published on 28 Sept 2023 5:24 PM IST
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. మధ్యాహ్నం నిమజ్జనం
హైదరాబాద్ మహా నగరంలో గణేష్ నిమజ్జనోత్సవం సందడిగా జరుగుతోంది. హుస్సేన్సాగర్ సహా మొత్తం 100 చోట్ల అధికారులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.
By అంజి Published on 28 Sept 2023 7:54 AM IST
హైదరాబాద్ : చింతల్ బస్తీ నాలలో ప్రత్యక్షమైన మొసలి పిల్ల
ఖైరతాబాద్ చింతల్ బస్తీ నాలాలో మొసలి పిల్ల హల్ చల్ చేసింది.
By Medi Samrat Published on 27 Sept 2023 9:15 PM IST
ఎవ్వరూ ఆందోళన చెందవద్దు.. ప్రశాంతంగా నిమజ్జనం ఘట్టాన్ని పూర్తి చేస్తాం : మంత్రి తలసాని
ఈ ఏడాది గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
By Medi Samrat Published on 27 Sept 2023 6:00 PM IST
గణేష్ నిమజ్జనానికి సిద్ధమైన హైదరాబాద్.. రాత్రంతా తిరగనున్న ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు, బస్సులు
గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ ముస్తాబైంది. హుస్సేన్సాగర్తో పాటు నగరంలోని పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి.
By అంజి Published on 27 Sept 2023 12:00 PM IST
1908లో 150 మందిని కాపాడిన చింతచెట్టు..చరిత్రలో నిలిచిన వృక్షం
విపత్కర పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలకు నేను ఉన్నానంటూ ఓ చెట్టు అండగా నిలిచింది.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 6:06 PM IST
ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేస్తాం: పీవోపీ గణపతుల నిర్వాహకులు
ట్యాంక్ బండ్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
By అంజి Published on 26 Sept 2023 7:11 AM IST
ఓవైసీ బ్రదర్స్ పై ఫైర్ అయిన రాజా సింగ్
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 25 Sept 2023 5:30 PM IST
Hyderabad: ఆగివున్న ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.
By అంజి Published on 25 Sept 2023 7:15 AM IST
Hyderabad: 21 కిలోల లడ్డూ ఎత్తుకెళ్లి తినేసిన విద్యార్థులు
వినాయక మండపంలో గణపతి చేతిలో ఉన్న లడ్డూని ఎత్తుకెళ్లారు కొందరు స్కూల్ విద్యార్థులు. ఆ తర్వాత దాన్ని పంచుకుని తిన్నారు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 3:00 PM IST














