క్రైం - Page 73

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
మైనర్ బాలిక‌లు అదృశ్యం.. గోవాలో ఏం జరిగింంటే..?
మైనర్ బాలిక‌లు అదృశ్యం.. గోవాలో ఏం జరిగింంటే..?

ఉత్తర గోవాలోని బాంబోలిమ్‌లో పుట్టినరోజు వేడుకలకు హాజరైన ముగ్గురు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు జరిగాయి.

By Medi Samrat  Published on 12 Jun 2025 9:00 PM IST


మొదట వెంకటేష్, ఆ తర్వాత ఎన్టీఆర్‌తోనే..!
మొదట వెంకటేష్, ఆ తర్వాత ఎన్టీఆర్‌తోనే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలతో సమానమైన ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.

By Medi Samrat  Published on 12 Jun 2025 8:46 PM IST


న‌గ‌రం న‌డిబొడ్డున వ్యభిచారం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు
న‌గ‌రం న‌డిబొడ్డున వ్యభిచారం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

హైదరాబాద్ పోలీసులు బంజారా హిల్స్‌లోని ఒక నివాస ప్రాంగణంలో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాను ఛేదించారు.

By Medi Samrat  Published on 11 Jun 2025 9:15 PM IST


సుఫారీ తీసుకున్న వ్యక్తులు భ‌ర్త‌ను చంప‌లేక‌పోతే.. ప్లాన్ Bతో కూడా వెళ్లిన సోనమ్
సుఫారీ తీసుకున్న వ్యక్తులు భ‌ర్త‌ను చంప‌లేక‌పోతే.. ప్లాన్ Bతో కూడా వెళ్లిన సోనమ్

మేఘాలయలో హనీమూన్ ట్రిప్‌లో తన భర్తను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని చంపాలని ఖచ్చితంగా అనుకుంది.

By Medi Samrat  Published on 11 Jun 2025 7:47 PM IST


రాజా రఘువంశీ ఇంటికి వెళ్లిన సోనమ్ సోద‌రుడు.. నా సోదరి దోషి అయితే ఆమెను ఉరి తీయండి
రాజా రఘువంశీ ఇంటికి వెళ్లిన సోనమ్ సోద‌రుడు.. నా సోదరి దోషి అయితే ఆమెను ఉరి తీయండి

సంచ‌ల‌నం సృష్టించిన మేఘాల‌య‌ హ‌నీమూన్ మ‌ర్డ‌ర్ కేసు విచార‌ణ న‌డుస్తుండ‌గా.. కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on 11 Jun 2025 4:30 PM IST


ఆమె జాతకంలో మంగళ దోషం ఉంది.. అందుకే రాజాను బలి తీసుకుంది
ఆమె జాతకంలో మంగళ దోషం ఉంది.. అందుకే రాజాను బలి తీసుకుంది

రాజా రఘువంశీ మర్డర్ మిస్టరీ విన్న తర్వాత అందరి మదిలో ఒక్కటే ప్రశ్న సోనమ్ రాజుని ఎందుకు హత్య చేసింది?

By Medi Samrat  Published on 11 Jun 2025 3:19 PM IST


Man suspects wife of having affair, train , children,Crime, Delhi
భార్య వివాహేతర సంబంధం.. నలుగురు పిల్లలతో కలిసి రైలు ముందు దూకిన వ్యక్తి

ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో కలిసి నడుస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

By అంజి  Published on 11 Jun 2025 12:39 PM IST


మ‌రో హనీమూన్ జంట అదృశ్యం
మ‌రో హనీమూన్ జంట అదృశ్యం

హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్లిన రాజా రఘువంశీ హత్య కేసు పతాక శీర్షికల్లో నిలిచింది.

By Medi Samrat  Published on 11 Jun 2025 10:59 AM IST


Crime News, Telangana, Rangareddy District, Three Died
వైజాగ్ కాలనీ వెళ్లొస్తున్న కారును ఢీకొట్టిన బస్సు..స్పాట్‌లో ముగ్గురు స్నేహితులు మృతి

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Knakam Karthik  Published on 11 Jun 2025 10:54 AM IST


Raja Raghuvanshi murder, crime, wife watched killing, Meghalaya
'భర్తను చంపుతుంటే నా కళ్లతో చూశా'.. రాజా రఘువంశీ హత్య కేసులో వెలుగులోకి సంచలనాలు

ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించారని ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ మంగళవారం...

By అంజి  Published on 11 Jun 2025 7:08 AM IST


మొబైల్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతున్న‌ భార్య.. కోపంతో భ‌ర్త ఏం చేశాడంటే..
మొబైల్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతున్న‌ భార్య.. కోపంతో భ‌ర్త ఏం చేశాడంటే..

సరూర్‌నగర్‌లోని భాగ్యనగర్ కాలనీలో ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఒక మహిళను ఆమె భర్త హత్య చేశాడు.

By Medi Samrat  Published on 10 Jun 2025 8:33 PM IST


మొద‌ట‌ అలసిపోయినట్లు నటించింది.. ఆ త‌ర్వాత అతన్ని చంపండి అంటూ..
మొద‌ట‌ అలసిపోయినట్లు నటించింది.. ఆ త‌ర్వాత "అతన్ని చంపండి" అంటూ..

రాజా రఘువంశీని చంపడానికి పథకం అతని భార్య సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహా రూపొందించారని పోలీసులు చెబుతున్నారు.

By Medi Samrat  Published on 10 Jun 2025 3:53 PM IST


Share it