క్రైం - Page 74
ఎక్స్ప్రెస్వేపై వేగంగా వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 50 మంది ప్రయాణికులు ఏం చేశారంటే..
ఆదివారం రాత్రి లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై తృటిలో పెను ప్రమాదం తప్పింది.
By Medi Samrat Published on 20 Jan 2025 9:29 AM IST
విషాదం.. కారులో నూతన వరుడు సజీవదహనం.. పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్తుండగా..
ఓ వ్యక్తి తన వివాహ ఆహ్వానపత్రికలను కుటుంబసభ్యులకు, స్నేహితులకు పంచేందుకు వెళ్తుండగా అతడు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగడంతో సజీవదహనమయ్యాడని...
By అంజి Published on 20 Jan 2025 7:54 AM IST
స్కూల్లోనే ప్రిన్సిపాల్, టీచర్ రాసలీలలు
చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు బడిలోనే రాసలీలలకు పాల్పడిన ఘటన రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో జరిగింది.
By అంజి Published on 19 Jan 2025 5:59 PM IST
విషాదం.. ఊయల తాడు మెడకు బిగుసుకుని 13 ఏళ్ల బాలుడు మృతి
మధ్యప్రదేశ్లో భోపాల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు తమ ఇంట్లో తన చెల్లెలుతో ఆడుకుంటున్న సమయంలో ఊయల తాడు మెడకు బిగుసుకుపోవడంతో మృతి...
By అంజి Published on 19 Jan 2025 2:35 PM IST
మూడు అంతస్థుల భవనంలో చెలరేగిన మంటలు.. మహిళ సహా 3 చిన్నారులు దుర్మరణం
యూపీలోని ఘజియాబాద్ లోని కొత్వాలి ప్రాంతంలోని కంచన్ పార్క్ కాలనీలో మూడు అంతస్తుల ఇంట్లో మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 19 Jan 2025 10:44 AM IST
పారిపోయి వచ్చిన ప్రేమ జంట.. హైదరాబాద్ లో ఎలాంటి పనులు చేస్తున్నారంటే.?
తమ ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ లాడ్జిలో నివాసం ఉంటున్న యువ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 18 Jan 2025 8:16 PM IST
అయ్యో రైతన్నా.. బ్యాంకులోనే ప్రాణాలు తీసుకుంటివా.?
బ్యాంకు అధికారుల వేధింపులకు ఓ రైతు ప్రాణం తీసుకున్నారు. వేధింపులు తాళలేక బ్యాంకులోనే పురుగుల మందు తాగాడు.
By Medi Samrat Published on 18 Jan 2025 7:11 PM IST
హాస్టల్లో ఒంటరిగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై కారు డ్రైవర్ అత్యాచారం
ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై కారు డ్రైవర్ అత్యాచారానికి తెగబడ్డాడు.
By Medi Samrat Published on 16 Jan 2025 7:25 PM IST
నార్సింగి డబుల్ మర్డర్స్ కేసులో పురోగతి.. మధ్యప్రదేశ్లో నిందితుడు అరెస్ట్
సంక్రాంతి పండుగ రోజు హైదరాబాద్ను ఉలిక్కిపడేలా చేసిన నార్సింగి జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
By Knakam Karthik Published on 16 Jan 2025 4:40 PM IST
కెమెరా కొనడానికి డబ్బుల్లేక.. బర్త్డే పార్టీ పేరుతో ఫొటోగ్రాఫర్పై పక్కా స్కెచ్.. చివరికి..
భోపాల్కు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ను.. నగరంలో 19 ఏళ్ల యువతి బర్త్డే పార్టీ షూటింగ్ సాకుతో ఫోన్ చేసి అతని వద్ద ఉన్న రూ.16 లక్షల విలువైన వస్తువులను...
By అంజి Published on 16 Jan 2025 1:30 PM IST
భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్-వరంగల్ హైవేపై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 16 Jan 2025 9:27 AM IST
అందంగా లేదని, ఇంగ్లీష్ రాదని.. భర్త, అత్తమామల వేధింపులు.. భార్య ఆత్మహత్య
షహానా ముంతాజ్ అనే 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని జనవరి 14వ తేదీ ఉదయం కేరళలోని మలప్పురం జిల్లాలో తన ఇంట్లో శవమై కనిపించింది.
By అంజి Published on 16 Jan 2025 7:30 AM IST