క్రైం - Page 565

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
విషాదం: భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
విషాదం: భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

అగ్ని ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ పట్టణంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. వీరిలో...

By సుభాష్  Published on 18 May 2020 5:34 PM IST


దిండుతో ఇద్దరు పిల్లలను చంపి..తల్లి ఆత్మహత్య..కారణం ఏంటంటే!
దిండుతో ఇద్దరు పిల్లలను చంపి..తల్లి ఆత్మహత్య..కారణం ఏంటంటే!

తనపై వస్తున్న నిందలను జీర్ణించుకోలేక ఓ తల్లి ఇద్దరు పిల్లలను చంపి, ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో చోటు చేసుకుంది....

By సుభాష్  Published on 18 May 2020 10:32 AM IST


 హైదరాబాద్ : యువకుడి దారుణ హత్య
 హైదరాబాద్ : యువకుడి దారుణ హత్య

ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది. హుడా కాలనీ లో శ్రవణ్ (25) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న...

By సుభాష్  Published on 18 May 2020 8:04 AM IST


సృష్టికి విరుద్దంగా ఆ ఇద్ద‌రు ప్రేమించుకున్నారు.. కాద‌నేస‌రికి
సృష్టికి విరుద్దంగా ఆ ఇద్ద‌రు ప్రేమించుకున్నారు.. కాద‌నేస‌రికి

సృష్టికి మూలం ప్రేమ‌. అది ఎప్పుడు ఎలా ఎవ‌రిపై ప‌డుతుందో చెప్ప‌లేం. సాధార‌ణంగా ఓ అమ్మాయి.. ఓ అమ్మాయి మ‌ధ్య ప్రేమ ప‌డుతుంది. కానీ ఇక్క‌డ ఇద్ద‌రు...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 17 May 2020 8:24 PM IST


కీచ‌క తండ్రి
కీచ‌క తండ్రి

రక్తం పంచుకొని పుట్టిన కూతురిపైనే అత్యంత దారుణంగా ప్రవర్తించాడో కీచక తండ్రి. ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. సంవ‌త్స‌రం పాటు కూతురికి న‌ర‌కం...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 17 May 2020 6:22 PM IST


టోల్‌గేట్‌ రేకులు మీద‌ పడి రైతు దంపతులు మృతి
టోల్‌గేట్‌ రేకులు మీద‌ పడి రైతు దంపతులు మృతి

ఈదురుగాలుల బీభత్సానికి మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌లో రైతు దంపతులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని మిడ్జిల్‌ మండలం మున్ననూరులో ద‌గ్గ‌ర‌లోని హైవేపై...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 16 May 2020 5:57 PM IST


వివాహేత‌ర సంబంధం బ‌య‌ట ప‌డ‌డంతో.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న జంట‌
వివాహేత‌ర సంబంధం బ‌య‌ట ప‌డ‌డంతో.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న జంట‌

వివాహేత‌ర సంబంధాల మోజులో ప‌డి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. క‌ట్టుకున్న భ‌ర్య లేదా భార్య ఈ మోజులో ప‌డి ఒక‌రికి ఒక‌రు ద్రోహం చేసుకుంటున్నారు....

By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 May 2020 3:27 PM IST


బ్రేకింగ్‌: నిర్మల్‌ జిల్లాలో వలస కూలీల లారీ బోల్తా.. 49 మంది..
బ్రేకింగ్‌: నిర్మల్‌ జిల్లాలో వలస కూలీల లారీ బోల్తా.. 49 మంది..

నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలస కూలీలతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 49 మంది కూలీలకు తీవ్ర...

By సుభాష్  Published on 16 May 2020 8:39 AM IST


బిగ్‌ బ్రేకింగ్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
బిగ్‌ బ్రేకింగ్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం నాకతండా వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్‌ను స్కార్పియో వాహనం ఢీకొడంతో ముగ్గురు...

By సుభాష్  Published on 16 May 2020 8:12 AM IST


బిగ్‌బ్రేకింగ్‌: ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది వలస కూలీలు మృతి
బిగ్‌బ్రేకింగ్‌: ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది వలస కూలీలు మృతి

ముఖ్యాంశాలు రెండు ట్రక్కులు ఢీకొని 23 మంది మృతి పలువురికి గాయాలు కొందరి పరిస్థితి విషమంవారంతా వలస కూలీలు..రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రోజు...

By సుభాష్  Published on 16 May 2020 7:23 AM IST


జూమ్ యాప్‌లో బైబిల్ క్లాసులు.. స‌డెన్‌గా బూతు వీడియోల‌తో..
జూమ్ యాప్‌లో బైబిల్ క్లాసులు.. స‌డెన్‌గా బూతు వీడియోల‌తో..

కరోనా వైర‌స్ కార‌ణంగా దాదాపుగా ప్ర‌పంచ‌మంతా లాక్‌డౌన్ పాటిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో.. ఆయా సంస్థ‌లు త‌మ ఉద్యోగులకు ఇంటి వ‌ద్ద‌ నుండే ప‌నులు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 15 May 2020 8:20 PM IST


రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో తమిళ డైరెక్టర్‌ ఏవి అరుణ్ ప్రసాద్‌ దుర్మరణం చెందారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ వద్ద ఎన్నో సినిమాలకు అసిస్టెంట్‌గా పని చేశారు....

By సుభాష్  Published on 15 May 2020 6:32 PM IST


Share it