క్రైం - Page 566
జీడిమెట్లలో దారుణం.. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్న వ్యక్తి
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన స్థానికులు...
By తోట వంశీ కుమార్ Published on 15 May 2020 5:06 PM IST
పెళ్లి పేరుతో మోసం.. రూ.12లక్షలు పోగొట్టుకున్న యువతి
ఆన్లైన్లో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్నిసార్లు మొత్తుకున్నా.. ప్రతినిత్యం అవగాహన కల్పిస్తున్నా పలువురు మోసపోతూనే ఉన్నాయి. తాజాగా...
By Newsmeter.Network Published on 15 May 2020 4:17 PM IST
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
లాక్డౌన్ సడలింపులతో తెరుచుకున్న పరిశ్రమల్లో గ్యాస్లీకేజీ, అగ్ని ప్రమాదాలు తరచూ చోటు చేసుకోవడం తీవ్ర కలంలకం రేపుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో...
By సుభాష్ Published on 15 May 2020 4:17 PM IST
బ్రేకింగ్: మంచిర్యాల: ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి
దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం మంచిర్యాలలోని మందమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేకే టు గని...
By సుభాష్ Published on 15 May 2020 6:50 AM IST
భర్త శవంతో మూడు రోజులు పాటు ఇంట్లో ఉన్న భార్య.. ఎందుకంటే
భర్త చనిపోయి మూడు రోజులైన తెలుసుకోలేని మానస్థితి ఆ ఇల్లాలిది. మూడు రోజులు భర్త శవంతోనే సహవాసం చేసింది. లాక్డౌన్ కారణంగా ఇంటికి ఎవరూ...
By తోట వంశీ కుమార్ Published on 14 May 2020 9:04 PM IST
బిగ్బ్రేకింగ్: విద్యుత్ స్తంభం ఢీకొన్న ట్రాక్టర్.. 11 మంది కూలీలు మృతి
విద్యుత్ స్థంభమే వ్యవసాయ కూలీలకు శాపంగా మారింది. ఉదయం కూలీ పనులకు వెళ్లి కూలీలు అడుతూ పాడుతూ పనులు చేసుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా కరెంటు...
By సుభాష్ Published on 14 May 2020 7:44 PM IST
దారుణం: తల్లిపైనే పెట్రోల్ పోసి నిప్పంటించిన కసాయి కొడుకు
తల్లిపైనే పెట్రోల్ పోసి నిప్పటించాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ సంఘటన ఆదిలాబాద్ జిల్లాఆ జైనథ్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
By సుభాష్ Published on 13 May 2020 2:45 PM IST
ఫ్రెండ్ చెల్లితో ప్రేమ.. నమ్మకంగా పిలిచి
మచిలీపట్నంలో దారుణం జరిగింది. ప్రియురాలితో మాట్లాడేందుకు అడ్డు వస్తున్నాడన్న కోపంతో ఓ యువకుడు తన ప్రియురాలి అన్నను దారుణంగా హతమార్చాడు. పోలీసుల...
By తోట వంశీ కుమార్ Published on 13 May 2020 12:59 PM IST
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
లాక్డౌన్ కారణంగా క్రైమ్ రేట్ తగ్గుతుందని భావిస్తుండగా... వరుస హత్యలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. అక్రమ సంబంధాల మోజులో పడి ఎందరో...
By తోట వంశీ కుమార్ Published on 12 May 2020 7:38 PM IST
కామారెడ్డి: వలస కార్మికుల వ్యాన్ బోల్తా.. 15 మంది..
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలస కార్మికులతో వెళ్తున్న ఓ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా...
By సుభాష్ Published on 12 May 2020 7:06 PM IST
కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు కరోనా బాధితులు మృతి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాలో విషాదం చోటు చేసుకుంది. సెయింట్ పీటర్స్ బర్గ్లో కరోనా రోగులు చికిత్స పొందుతున్న...
By సుభాష్ Published on 12 May 2020 4:15 PM IST
హైదరాబాద్: రౌడీషీటర్ దారుణ హత్య.. కత్తులతో పొడిచి పొడిచి..
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట ఆర్పీ కాలనీలో 30 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పది మంది దుండగులు యువకున్ని తరుముకుంటూ...
By సుభాష్ Published on 11 May 2020 3:37 PM IST














