క్రైం - Page 567
హైదరాబాద్: రౌడీషీటర్ దారుణ హత్య.. కత్తులతో పొడిచి పొడిచి..
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట ఆర్పీ కాలనీలో 30 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పది మంది దుండగులు యువకున్ని తరుముకుంటూ...
By సుభాష్ Published on 11 May 2020 3:37 PM IST
బ్రేకింగ్: ఏపీ: పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
దేశంలో అగ్నిప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాగాజా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శివారులోని వాల్కేర్ అండ్ పెయింట్స్ పరిశ్రమలో సోమవారం...
By సుభాష్ Published on 11 May 2020 9:53 AM IST
నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నాంపల్లి రాయల్ స్ర్కాప్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్లో ఉన్న కంప్రెసర్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది....
By సుభాష్ Published on 10 May 2020 10:58 AM IST
బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింగ్పూర్ జిల్లా పఠా రోడ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు...
By సుభాష్ Published on 10 May 2020 8:07 AM IST
బ్రేకింగ్: భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోలు, ఎస్సై మృతి
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు- మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతం కాగా, మదన్వాడ పోలీస్...
By సుభాష్ Published on 9 May 2020 8:48 AM IST
పాతబస్తీలో దారుణం: మైనర్ బాలికపై అత్యాచారం!..కేసు సుమోటాగా స్వీకరణ
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నందున క్రైమ్ రేటు పూర్తిగా తగ్గిపోయింది. బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో...
By సుభాష్ Published on 9 May 2020 8:06 AM IST
ప్రేమించమంటూ వెంటపడ్డాడు.. కాదనేసరికి గొంతు కోశాడు
లాక్డౌన్ లోనూ మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు ఆగడంలేదు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. బ్లేడ్తో బాలిక గొంతు...
By తోట వంశీ కుమార్ Published on 8 May 2020 12:58 PM IST
ఎర్రగడ్డ: మద్యం మత్తులో డివైడర్ను ఢీకొట్టిన మందుబాబు
హైదరాబాద్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఫుల్లుగా మద్యం సేవించి ఫియట్ కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఎర్రగడ్డ ఫ్రూట్ మార్కెట్ సమీపంలో డివైడర్ను...
By సుభాష్ Published on 8 May 2020 11:42 AM IST
మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుంద పురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు....
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 May 2020 9:45 AM IST
బ్రేకింగ్ : ఘోర రైలు ప్రమాదం.. 15 మంది వలస కూలీలు మృతి
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో శుక్రవారం ఉదయం ఘోర రైలు ప్రమదం సంభవించింది. రైల్వే పట్టాలపై నిద్రపోతున్నవలస కూలీలపై గూడ్స్ రైలు వెళ్లింది.ఈ రైలు...
By సుభాష్ Published on 8 May 2020 8:34 AM IST
కరోనా వైరస్ సోకిన మహిళకు లైంగిక వేధింపులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. దీంతో కరోనా కట్టడికి లాక్డౌన్ అమలు కొనసాగుతోంది. ఒకరి నుంచి ఒకరికి అతివేగంగా వ్యాపించే ఈ...
By సుభాష్ Published on 7 May 2020 9:26 PM IST
కొండాపూర్లో వివాహిత ఆత్మహత్య..
అపార్ట్ మెంట్ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకు ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొండాపూర్ పరిధిలోని రాఘవేంద్ర...
By తోట వంశీ కుమార్ Published on 7 May 2020 4:42 PM IST














