క్రైం - Page 554
మహిళ, ఇద్దరు కూతుళ్ల మీద నుండి వెళ్లిన ట్రైన్.. ఏడ్చుకుంటూ కనిపించిన సంవత్సరం పిల్లాడు
న్యూఢిల్లీ: ఓ మహిళ ఆమె ఇద్దరు కుమార్తెలు గురువారం నాడు ట్రైన్ కింద పడి మరణించినట్లు రైల్వే పోలీస్ ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. ఒక సంవత్సరం వయసు ఉన్న...
By తోట వంశీ కుమార్ Published on 2 July 2020 5:45 PM IST
మేడ్చల్లో దారుణం.. ఆరేళ్ల బాలిక దారుణ హత్య
తల్లి వివాహేతర సంబంధం అభం శుభం తెలియని చిన్నారిని బలితీసుకుంది. తల్లిపై కోపంతో ఆరేళ్ల కుమారైను గొంతుకోసం చంపేశాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన మేడ్చల్...
By తోట వంశీ కుమార్ Published on 2 July 2020 5:02 PM IST
తండ్రీ కొడుకుల హత్య: నలుగురు పోలీసుల అరెస్ట్
లాక్ డౌన్ సమయంలో 15 నిమిషాలు అదనంగా మొబైల్ షాప్ ను తెరిచారని తండ్రీకొడుకులను పోలీసులు హింసించడం.. వారు చనిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత...
By సుభాష్ Published on 2 July 2020 11:55 AM IST
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై ఈడీ కేసు నమోదు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రవి ప్రకాశ్ మీద మరో కేసు నమోదు అయింది. టీవీ 9 మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్...
By తోట వంశీ కుమార్ Published on 2 July 2020 11:20 AM IST
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 16వ నంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి...
By సుభాష్ Published on 2 July 2020 10:52 AM IST
అక్కా చెల్లెల్ని హతమార్చిన తమ్ముడు ఆత్మహత్య
హైదరాబాద్లోని చంద్రాయణగుట్టలో అక్కా చెల్లెల్ని ఊచకోత కోసిన నిందితుడు ఇస్మాయిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూన్ 29న ఇస్మాయిల్ అనే వ్యక్తి తన అక్కా...
By సుభాష్ Published on 2 July 2020 10:14 AM IST
మహిళ ఎదురుగా ఎస్సై వికృత చర్య.. వీడియో వైరల్
తన గొడును వెల్లబోసుకోవడానికి పోలీస్ స్టేషన్ వెళ్లింది ఓ మహిళ. అయితే.. ఆ ఎస్సై ఆ మహిళ ముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు. మొదట దిగ్భ్రాంతి చెందిన ఆ మహిళ...
By తోట వంశీ కుమార్ Published on 1 July 2020 2:16 PM IST
పేలిన బాయిలర్.. 5గురు మృతి
తమిళనాడులోని నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్లోని యూనిట్-5లో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో 5గురు మృత్యువాత పడగా.. 17 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను...
By తోట వంశీ కుమార్ Published on 1 July 2020 12:35 PM IST
నా చావుకు ఎమ్మెల్యేనే కారణం.. గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వరంగల్ జిల్లా హన్మకొండలో కలకలం రేగింది. ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక అదాలత్ కూడలి వద్ద చాకుతో గొంతుకుని...
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2020 7:00 PM IST
పాత బస్తీలో దారుణం.. ముగ్గురు అక్కలపై దాడి
ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. తోబుట్టువులను పై దాడి చేశాడు. ఇద్దరు అక్కలు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మూడో అక్కపై దాడి చేసి...
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2020 11:10 AM IST
ఏపీలో వైసీపీ నేత దారుణ హత్య
ఏపీలో హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కర్రావు దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం చేపల మార్కెట్లోకి...
By సుభాష్ Published on 29 Jun 2020 3:16 PM IST
ఆన్లైన్ కేటుగాళ్లు: మోసపోయిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సలహాదారు
దేశంలో మోసగాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లో కేటుగాళ్లు కొందరికి వల వేసి నిలువునా మోసగిస్తున్నారు. ఈ ఆన్లైన్ కేటుగాళ్లు ఏకంగా దేశ మాజీ...
By సుభాష్ Published on 29 Jun 2020 10:09 AM IST














