క్రైం - Page 553
వనపర్తి జిల్లాలో దారుణం.. భూతగాదాలతో మహిళపై దాడి
వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఓ మహిళపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశారు. ఈ...
By తోట వంశీ కుమార్ Published on 8 July 2020 4:00 PM IST
నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం గ్రే హౌండ్స్ క్యాంపస్లో చాంద్ పాషా...
By తోట వంశీ కుమార్ Published on 8 July 2020 1:04 PM IST
పీపీఈ సూట్లతో వచ్చి బంగారాన్ని ఎత్తుకుని వెళ్లిపోయారు..!
సతారా, మహారాష్ట్ర : దొంగతనాలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో చేస్తూ ఉంటారు. సినిమాల ప్రభావమో ఏమో కానీ కొందరు వాహనాలను తీసుకుని రావడం, ముఖాలకు మాస్కులు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 July 2020 3:28 PM IST
ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా.. ఒకరు మృతి
ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ పాపయ్య మృతి చెందగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు...
By సుభాష్ Published on 7 July 2020 12:56 PM IST
విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో ఏడుగురి అరెస్ట్
గుంటూరు : జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కేసులో మరో మరో ఏడుగురు యువకులను పోలీసులు అదుపులోకి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 July 2020 7:59 PM IST
8 ఏళ్ల ఇద్దరు చిన్నారులపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
అభం శుభం తెలియని చిన్నారులపై ఓ కీచకుడు దారుణంగా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎడపల్లి...
By సుభాష్ Published on 6 July 2020 11:01 AM IST
కొవ్వత్తి తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ కర్మాగారంలో పేలుడు సంభవించడంతో ఏడుగురు మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఆదివారం ఘజియాబాద్లోని...
By Medi Samrat Published on 5 July 2020 7:55 PM IST
'మర్డర్' మూవీ.. వర్మపై కేసు నమోదు
నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్గోపాల్ వర్మ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా మర్డర్ అనే చిత్రాన్ని...
By తోట వంశీ కుమార్ Published on 4 July 2020 5:17 PM IST
వైసీపీ నేత భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్, టీడీపీ నేతల గృహ నిర్బంధం
ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి,...
By సుభాష్ Published on 4 July 2020 9:46 AM IST
మినీ బస్సును ఢీకొన్న రైలు.. 20 మంది మృతి
పాకిస్థాన్లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్ ఫ్రావిన్స్లోని షేక్పురా రైల్వే క్రాసింగ్ వద్ద ఓ మినీ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో...
By తోట వంశీ కుమార్ Published on 3 July 2020 7:35 PM IST
ఎవరీ వికాస్ దూబే.. పోలీసులనే చంపగలిగే క్రిమినల్ గా ఎలా ఎదిగాడు..?
ఉత్తరప్రదేశ్ రౌడీ మూకలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటర్ వికాస్దూబేను పట్టుకునేందుకు...
By తోట వంశీ కుమార్ Published on 3 July 2020 2:42 PM IST
దారుణం: రౌడీమూకల కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. రౌడీ మూకలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తప్పించుకుని...
By సుభాష్ Published on 3 July 2020 9:17 AM IST














