క్రైం - Page 552

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
ఎంత‌కాలం న‌టిస్తావ్.. ఎంత‌మంది అమ్మాయిల‌ జీవితాల‌తో ఆడుకుంటావ్.?
ఎంత‌కాలం న‌టిస్తావ్.. ఎంత‌మంది అమ్మాయిల‌ జీవితాల‌తో ఆడుకుంటావ్.?

భ‌ర్త వేధింపులు తాళ‌లేక ఆత్మహత్య చేసుకున్న‌‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లావణ్య ఘ‌ట‌న‌ తెలుగు రాష్ట్రాల‌లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా లావ‌ణ్య‌...

By Medi Samrat  Published on 13 July 2020 8:14 PM IST


తప్పును కప్పిపుచ్చుకునేందుకు.. భార్య శాంపిల్స్‌ను పనిమనిషి పేరుతో..
తప్పును కప్పిపుచ్చుకునేందుకు.. భార్య శాంపిల్స్‌ను పనిమనిషి పేరుతో..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇలాంటి తరుణంలో డాక్టర్లు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే.. ఓ డాక్టర్‌ చేసిన నిర్వాకం వల్ల అతడిపై పోలీసులు...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 12 July 2020 1:45 PM IST


ప్రేమ పెళ్లి వ్యవహారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య
ప్రేమ పెళ్లి వ్యవహారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య

ప్రేమ అనే రెండక్షరాలు ఎందరో ప్రాణాలు తీస్తోంది. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నందుకు ఓ కుటుంబం హత్యకు గురైంది. ప్రేమ పెళ్లి...

By సుభాష్  Published on 12 July 2020 1:03 PM IST


సెల్ఫీ వీడియో తీసుకుంటూ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య ..
సెల్ఫీ వీడియో తీసుకుంటూ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య ..

నెల్లూరులో విషాదం చోటు చేసుకుంది. ఓ డిగ్రీ విద్యార్థిని సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు భక్తవత్సల నగర్‌కు చెందిన రమ్య అనే...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 11 July 2020 4:27 PM IST


ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం.. తండ్రి ఆత్మహత్య
ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం.. తండ్రి ఆత్మహత్య

ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భువనగిరిలో ఆద్య తండ్రి...

By సుభాష్  Published on 11 July 2020 3:28 PM IST


బ్లాక్‌ మార్కెట్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు.. గుట్టు రట్టు చేసిన పోలీసులు
బ్లాక్‌ మార్కెట్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

హైదరాబాద్ : ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠాల గుట్టుని రట్టు చేశారు వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు....

By తోట‌ వంశీ కుమార్‌  Published on 11 July 2020 12:04 PM IST


చిత్తూరు: తహసీల్దారు దారుణ హత్య
చిత్తూరు: తహసీల్దారు దారుణ హత్య

ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. విధినిర్వహణలో ఉన్న ఓ తహసీల్దార్‌ను దారుణంగా నరికి చంపాడు ఓ రిటైర్డ్‌...

By సుభాష్  Published on 10 July 2020 11:52 AM IST


10 మందిని సెక్యూరిటీగా ఉంచినప్పటికీ ఆ బీజేపీ నేతను కాల్చి చంపారు..!
10 మందిని సెక్యూరిటీగా ఉంచినప్పటికీ ఆ బీజేపీ నేతను కాల్చి చంపారు..!

శ్రీనగర్: స్థానిక బీజేపీ నేతను, అతడి సోదరుడు తండ్రినిని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం హత్య చేశారు. జమ్మూ కాశ్మీర్ లోని బందిపోరాలో ఈ ఘటన...

By సుభాష్  Published on 10 July 2020 9:41 AM IST


బ్రేకింగ్‌: మోస్ట్ వాంటెడ్‌ వికాస్‌ దూబే హతం
బ్రేకింగ్‌: మోస్ట్ వాంటెడ్‌ వికాస్‌ దూబే హతం

ఉత్తరప్రదేశ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే హతమైనట్లు యూపీ...

By సుభాష్  Published on 10 July 2020 8:29 AM IST


2లక్షలకే మెర్సిడెస్‌ బెంజ్‌.. రూ.78వేలుగూగుల్‌ పే.. ఆతరువాత
2లక్షలకే మెర్సిడెస్‌ బెంజ్‌.. రూ.78వేలుగూగుల్‌ పే.. ఆతరువాత

లగ్జరీ కార్లలో తిరగాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. తక్కువకే లగ్జరీ కారు సొంతం చేసుకోవచ్చు ఆశ చూపించి అందిన కాడికి దోచుకున్నాడో జాదూగాడు. సెకండ్‌...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 9 July 2020 7:54 PM IST


భారీ అగ్ని ప్రమాదం.. ఘటన స్థలానికి 35 ఫైరింజన్లు
భారీ అగ్ని ప్రమాదం.. ఘటన స్థలానికి 35 ఫైరింజన్లు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకవైపు ఢిల్లీలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాపిస్తుంటే మరో వైపు అగ్ని ప్రమాదాలు చోటు...

By సుభాష్  Published on 9 July 2020 1:50 PM IST


అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంపురం జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి...

By సుభాష్  Published on 9 July 2020 9:53 AM IST


Share it