క్రైం - Page 555
మత్తు మందిచ్చి బీటెక్ విద్యార్థినిపై అఘాయిత్యం
స్నేహితులే కదా అని నమ్మింది. కలిసి చదువుకుందాం అంటే ఇంటికి వెళ్లింది. కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చారు. అనంతరం ఆ యువతి అశ్లీల వీడియోలు తీసి...
By తోట వంశీ కుమార్ Published on 28 Jun 2020 10:46 AM IST
తమిళనాడులో రూ.500కోట్ల మోసం.. హైదరాబాద్లో భార్య చేతిలో హతం
తమిళనాడులో ప్రజలను మోసం చేసి రూ.500కోట్లను ముంచిన స్కామ్లో నిందితుడు. ఆకేసులో పోలీసులు అరెస్టు చేయడంతో బెయిల్ పై విడుదలై హైదరాబాద్కు వచ్చాడు....
By తోట వంశీ కుమార్ Published on 28 Jun 2020 10:07 AM IST
హైదరాబాద్: 9 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు.. గ్యాంగ్రేప్ కేసులో 23 ఏళ్ల జైలు శిక్ష
హైదరాబాద్లో ఓ గ్యాంగ్ రేప్ కేసులు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మదరల్ని ఫ్రెండ్తో కలిసి అత్యాచారానికి పాల్పడిన బావకు, మరొకరికి జైలు శిక్ష పడింది....
By సుభాష్ Published on 27 Jun 2020 9:47 PM IST
ఘోర ప్రమాదం: డివైడర్ను ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి
దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న...
By సుభాష్ Published on 27 Jun 2020 3:59 PM IST
భర్త బిర్యానీ తీసుకురాలేదని భార్య ఆత్మహత్య
కొన్ని కొన్ని ఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి నమ్మాలా..? వద్దా..? అనే రీతిలో ఉంటాయి. సాధారణంగా అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. అనుమానంతో చిత్ర...
By సుభాష్ Published on 27 Jun 2020 3:06 PM IST
నంద్యాలలో లిక్విడ్ కార్బన్ డయాక్సడ్ లీక్.. ఒకరి మృతి
విశాఖ ఎల్జీ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే ఏపీలో మరో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులో ఉన్న ఎస్పీవై ఆగ్రోస్...
By తోట వంశీ కుమార్ Published on 27 Jun 2020 12:43 PM IST
ట్రాక్పై ఆగిన కారు.. ఢీకొన్న గూడ్స్ రైలు
కడప జిల్లా ఎర్రగుట్ల మండలం వై.కోడూరు వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. కారు రైల్వే ట్రాక్ దాటుతుండగా సాంకేతిక లోపంతో ట్రాక్పై ఆగిపోయింది. కారు ఆగిన...
By తోట వంశీ కుమార్ Published on 27 Jun 2020 12:16 PM IST
తిరునల్వేలి ఫేమస్ హల్వా షాప్ ఓనర్ ఆత్మహత్య.. కారణం ఏమిటో తెలుసా..?
తమిళనాడు లోని తిరునల్వేలిలో 'ఇరుట్టు కడాయ్' హల్వా షాప్ చాలా ఫేమస్. ఆ షాప్ ఓనర్ హరి సింగ్ గురువారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు కారణం ఆయనకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Jun 2020 8:49 PM IST
కరోనాతో చెస్ట్ ఆస్పత్రి హెడ్ నర్సు మృతి
కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా పోరాటం చేస్తున్న వారిలో వైద్య సిబ్బంది...
By తోట వంశీ కుమార్ Published on 26 Jun 2020 6:58 PM IST
ముంబై పేలుళ్ల నిందితుడు యూసుఫ్ మెమన్ మృతి
1993 సంవత్సరం మార్చి 12న ముంబయిలో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో దాదాపు 250 మంది మృతి చెందగా.. వేల మంది గాయపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ పేలుళ్ల కేసులో...
By తోట వంశీ కుమార్ Published on 26 Jun 2020 6:10 PM IST
వివాహిత ఆత్మహత్య..
భర్త వేదింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ రాళ్లగూడకు...
By తోట వంశీ కుమార్ Published on 26 Jun 2020 5:39 PM IST
ఏపీలో తెలంగాణ పోలీస్ వాహనం తనిఖీ.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్..!
ప్రస్తుతం ఉన్న సాంకేతికను మంచితనానికి ఉపయోగించుకోకుండా మోసాలకు ఉపయోగించుకునే వారు ఎక్కువై పోతున్నారు. ప్రస్తుతం ఉన్న కాలంలో మోసాలకు అంతే లేకుండా...
By సుభాష్ Published on 26 Jun 2020 11:26 AM IST














