క్రైం - Page 556
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
తెలంగాణలోని సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చివ్వేంల మండలం కాసింపేట రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి...
By సుభాష్ Published on 26 Jun 2020 10:39 AM IST
కామారెడ్డిలో జంట హత్యలు కలకలం
కామారెడ్డిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గుమస్తా కాలనీ శివారులో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. వడ్ల సుధాకర్ (46), కోయల లక్ష్మయ్య (62)లను...
By సుభాష్ Published on 26 Jun 2020 9:46 AM IST
శానిటైజర్ వాడుతున్నారా..? అయితే ఓ సారి ఇది చూడండి
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చేతులకు శానిటైజర్ పూసుకోవడం అలవాటుగా మారింది. శానిటైజర్ జేజులో లేనిదే...
By తోట వంశీ కుమార్ Published on 25 Jun 2020 6:15 PM IST
విషాదం: పిడుగు పడి 22 మంది మృతి
భారీ వర్షాల కారణంగా పిడుగు పాటుకు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒకే కుటుంబంలో నలుగురు, ఐదుగురు చొప్పున మృతి చెందడంతో విషాద ఛాయలు...
By సుభాష్ Published on 25 Jun 2020 4:50 PM IST
మైనర్ బాలికపై కానిస్టేబుల్ అఘాయిత్యం
దేశంలో నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. బాధ్యత గల ఓ...
By తోట వంశీ కుమార్ Published on 25 Jun 2020 3:29 PM IST
వైసీపీ నేత పీవీపీ పై బంజారహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు
వైఎస్ఆర్సీపీ నేత, ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ పై బంజార హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే, బంజారాహిల్స్ రోడ్...
By తోట వంశీ కుమార్ Published on 25 Jun 2020 1:54 PM IST
విల్లాలోకి ప్రవేశించి భారతీయున్ని, అతని భార్యను చంపేసిన పాకిస్థానీ
దుబాయ్: భారత్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ను అతని భార్యను ఓ పాకిస్థానీయుడు చంపేశాడు. స్థానిక మీడియా రిపోర్ట్ ప్రకారం దొంగతనం కోసం ఓ విల్లాలోకి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Jun 2020 6:24 PM IST
కొత్త దంపతుల మధ్య చిచ్చు పెట్టిన చికెన్.. భార్య మృతి
ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లై వారం రోజులు కూడా కాలేదు. చికెన్ కర్రీ ఆ ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. భార్య వెజిటేరియన్ కాగా.. భర్త నాన్...
By తోట వంశీ కుమార్ Published on 24 Jun 2020 5:12 PM IST
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
ఏపీ- కర్ణాటక సరిహద్దుల్లో విషాదం నెలకొంది. బోరు వేసేందుకు వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి...
By సుభాష్ Published on 24 Jun 2020 1:51 PM IST
భార్య మృతిని తట్టుకోలేక.. ఆమె చితిలో దూకిన భర్త
తన కష్ట సుఖాల్లో జీవితాంతం తోడు ఉంటానని పెళ్లి నాడు ప్రమాణం చేశాడు ఆ భర్త. వారి పెళ్లి అయి మూడు నెలులు దాటింది. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ప్రస్తుతం...
By తోట వంశీ కుమార్ Published on 24 Jun 2020 11:21 AM IST
దారుణం.. చెరువులో మునిగి ఐదుగురు బాలికలు మృతి
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఐదుగురు బాలికలు మరణించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లా బోకార్డన్ సమీపంలో జరిగింది....
By తోట వంశీ కుమార్ Published on 24 Jun 2020 10:36 AM IST
సంచలనంగా మారిన ఐఏఎస్ అధికారి ఆత్మహత్య
ఆయనో ఐఏఎస్ అధికారి. కొన్ని నెలల క్రితం కోటిన్నర లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కొద్ది రోజుల క్రితం ఆయన్ను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చారు. కట్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Jun 2020 10:08 AM IST














