క్రైం - Page 278
ఢిల్లీలో అరాచకం.. వీధి కుక్కపై వ్యక్తి అత్యాచారం
దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వాన్ని కించపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి మూగ జంతువుపై అత్యాచారం చేశాడు.
By అంజి Published on 27 Feb 2023 9:00 AM IST
బాలాపూర్ హత్య: నిందితుడిని పట్టించిన మృతుడి ఫోన్
తన స్నేహితుడు ఫైసల్ (25)ని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పడేసిన 22 ఏళ్ల జబ్బార్ను బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 26 Feb 2023 6:45 PM IST
షాకింగ్.. మేనల్లుడి ప్రైవేట్ పార్ట్పై కాల్చాడు
రాజస్థాన్లో ఓ వ్యక్తి తన మేనల్లుడిని ప్రైవేట్ పార్ట్లో కాల్చిన షాకింగ్ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 26 Feb 2023 3:45 PM IST
కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వైద్య విద్యార్థులు దుర్మరణం
కుప్పం సమీపంలో కారు అదుపుతప్పి లారీని ఢీ కొట్టింది. ముగ్గురు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 9:16 AM IST
నవీన్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి
అబ్దుల్లాపూర్ మెంట్లో జరిగిన నవీన్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 8:14 AM IST
పోలీసులే దోచుకోవడం మొదలు పెడితే.. 5 లక్షల కోసం..!
3 cops arrested for looting over Rs 5 Lakh from UP businessman in Kanpur. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రోడ్డుపై వ్యాపారవేత్తను అడ్డగించి బెదిరించి...
By M.S.R Published on 25 Feb 2023 7:45 PM IST
నంద్యాల జిల్లాలో పరువు హత్య.. కన్నకూతురిని కడతేర్చిన తండ్రి.. తల, మొండెం వేరు చేసి
వివాహానికి ముందే మరో అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి, పెళ్లి తరువాత ఇంటికి వచ్చి తిరిగి కాపురానికి వెళ్లలేదు
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2023 9:27 AM IST
ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న 2 బస్సులను ఢీ కొట్టిన లారీ.. 8 మంది దుర్మరణం
సిద్ధి జిల్లాలోని రేవా-సాత్నా సరిహద్దుల్లో ఓ లారీ భీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న రెండు బస్సులను ఢీ కొట్టింది
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2023 8:09 AM IST
రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
Two killed in road crash in Medchal. మేడ్చల్లోని కొంపల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం అతివేగంగా నడుపుతున్న కారు అదుపు
By Medi Samrat Published on 24 Feb 2023 9:16 PM IST
మిస్డ్ కాల్తో.. వీడిన 11 ఏళ్ల బాలిక హత్య మిస్టరీ
ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఫిబ్రవరి 9న 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన
By అంజి Published on 24 Feb 2023 3:00 PM IST
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. 11 మంది దుర్మరణం.. మృతుల్లో 4 గురు చిన్నారులు
ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బలోదబజార్-భటపరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 10:41 AM IST
దారుణం.. రూ.30 కోసం వ్యక్తిని చంపారు
ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో గురువారం ఒక వ్యక్తిని ఇద్దరు సోదరులు కేవలం రూ. 30 కోసం కొట్టి, కత్తితో పొడిచి చంపారు.
By అంజి Published on 24 Feb 2023 10:25 AM IST














