క్రైం - Page 201
హైదరాబాద్లో నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులు తయారీ కలకలం
తాజాగా హైదరాబాద్ నగరంలో ప్రముఖ కంపెనీ మైసూర్ శాండిల్ పేరుతో కల్తీ సబ్బులను తయారు చేస్తున్న ముఠా పోలీసుల చేతికి చిక్కింది.
By అంజి Published on 14 Jan 2024 1:02 PM IST
ఇద్దరు బాలికలపై వ్యక్తి అత్యాచారం.. వారి ముఖాలను సిమెంట్ దిమ్మెలతో పగలగొట్టడంతో..
హిందుని బదర్ ప్రాంతంలో ఇద్దరు దళిత మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్టయిన వ్యక్తి వారి ముఖాలను పగులగొట్టడానికి సిమెంట్ దిమ్మెలను...
By అంజి Published on 14 Jan 2024 8:28 AM IST
కరెంట్ షాక్తో భర్తను చంపేందుకు భార్య ప్లాన్.. చివరకు..
అక్రమ సంబంధం అంటగడుతూ రోజూ ఇబ్బంది పెడుతున్న భర్త వ్యవహరంతో భార్య విసిగిపోయింది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 11:27 AM IST
మొయినాబాద్ యువతి మృతికేసులో వీడిన మిస్టరీ.. స్నేహం కోసం...
మొయినాబాద్లో యువతి మృతదేహం లభ్యం సంఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 8:18 AM IST
Hanamkonda: హాస్టల్లో ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
హన్మకొండ జిల్లా హసన్పర్తిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 3:58 PM IST
దారుణం.. రూ.500 కోసం ఫ్రెండ్ గొంతుకోసి చంపి కనుగుడ్లు పీకేశారు
బీహార్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అరాలో మోహన్ సింగ్ అనే 20 ఏళ్ల కూలీని రూ.500 కోసం వివాదంలో అతని స్నేహితులు హత్య చేశారు.
By అంజి Published on 12 Jan 2024 1:02 PM IST
Nalgonda: స్కూటీపై వచ్చి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ ప్రేమజంట
ప్రేమ జంటలు సహజంగానే పార్క్లు.. సినిమా థియేటర్లు.. హోటల్స్ తిరుగుతుంటారు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 12:19 PM IST
బాయ్ఫ్రెండ్ని చంపి వ్యక్తి ఆత్మహత్య.. వారి బంధాన్ని కుటుంబం వ్యతిరేకించడంతో..
చెన్నైలో టెక్కీగా పనిచేస్తున్న వంజినాథన్ అనే 24 ఏళ్ల వ్యక్తి వెస్ట్ మొగప్పైర్లోని ఒక లాడ్జిలో తన భాగస్వామి లోకేష్ (25)ని గొంతు కోసి ఆత్మహత్యకు...
By అంజి Published on 12 Jan 2024 11:00 AM IST
పారిపోయిన జంట బిడ్డతో గ్రామానికి తిరిగి వచ్చి చనిపోవడంతో..
2021లో పారిపోయి తమ గ్రామానికి తిరిగి వచ్చిన దంపతులు తమ కొత్త ఇంటికి వెళుతుండగా వారి రెండేళ్ల కుమార్తెతో పాటు కాల్చి చంపబడ్డారు.
By అంజి Published on 12 Jan 2024 7:46 AM IST
బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి విద్యార్థిని.. కేసు నమోదు
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న విద్యార్థిని ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిందని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 12 Jan 2024 6:30 AM IST
బాలాపూర్లో రౌడీషీటర్ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 11 Jan 2024 10:16 AM IST
ప్రొఫెసర్ చేయి నరికిన కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బుధవారం కేరళ ప్రొఫెసర్ అరచేతి నరికివేత కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసింది
By అంజి Published on 11 Jan 2024 6:36 AM IST














