క్రైం - Page 196
Hyderabad: 'ఫ్రీ డ్రగ్స్'తో మహిళను ట్రాప్ చేసిన పెడ్లర్లు అరెస్ట్
మహిళలను డ్రగ్స్కు బానిసలుగా చేసి వారిపై జరుగుతున్న దోపిడీని ఎత్తిచూపే ఘటన ఫిబ్రవరి 3, శనివారం నగరంలో వెలుగుచూసింది.
By అంజి Published on 4 Feb 2024 7:54 AM IST
పూనమ్పాండేపై పోలీసులకు ఎమ్మెల్సీ ఫిర్యాదు
మోడల్-నటి పూనమ్ పాండేపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు సత్యజీత్ తాంబే శనివారం ముంబై పోలీసులను ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 4 Feb 2024 7:22 AM IST
కలిసి చనిపోవాలనుకున్నారు.. ప్రియుడు ఆత్మహత్య, ప్రియురాలు ట్విస్ట్
పెళ్లి చేసుకోవడం కుదరకపోవడంతో కలిసి అయినా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడే ప్రియురాలు ట్విస్ట్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 8:27 AM IST
విశాఖలో దారుణం.. తహసీల్దార్ను ఇనుపరాడ్డుతో కొట్టి హత్య
విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి తహసీల్దార్పై దాడి చేశారు.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 7:39 AM IST
సోషల్ మీడియాలో వ్యక్తులను నమ్మితే.. 18 ఏళ్ల యువతిని ఏమి చేశారంటే?
దక్షిణ ఢిల్లీలోని మదంగిర్కు చెందిన 18 ఏళ్ల యువతిపై దేశ రాజధానిలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు
By Medi Samrat Published on 2 Feb 2024 9:30 PM IST
12 సంవత్సరాలుగా భార్యను బంధించిన భర్త.. చివరికి?
కర్ణాటకలోని మైసూరులో భర్త చేతిలో భార్య ఎంతో టార్చర్ ను అనుభవించింది. 12 ఏళ్లుగా ఆమెను ఓ ఇంట్లో బంధించాడు.
By Medi Samrat Published on 2 Feb 2024 7:19 PM IST
ఆత్మహత్య చేసుకున్న అక్కా చెల్లెళ్లు
అక్కాచెల్లెళ్లు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 2 Feb 2024 5:59 PM IST
అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి, వారంలో నాలుగో మరణం
అగ్రరాజ్యంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు.
By Srikanth Gundamalla Published on 2 Feb 2024 12:44 PM IST
తోటి విద్యార్థినులను వేధిస్తున్నాడని కొడుకుని చంపిన తండ్రి
స్కూల్లో తోటి విద్యార్థినులను వేధించసాగాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి తన కొడుకుకి విషమిచ్చి చంపేశాడు.
By Srikanth Gundamalla Published on 2 Feb 2024 10:16 AM IST
భార్యాభర్తల గొడవను ఆపబోయి.. భర్తను హతమార్చిన యువకుడు
తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచ్చిలో బుధవారం ఒకరిని కొడవలితో నరికి చంపినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 2 Feb 2024 6:56 AM IST
Hyderabad: క్రెడిట్కార్డ్ బిల్లులు కట్టలేక విద్యార్థి ఆత్మహత్య
ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఒకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 1 Feb 2024 11:53 AM IST
15 ఏళ్ల బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్.. తల్లిదండ్రుల ముందే..
మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు ఆమె తల్లిదండ్రుల ముందే తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి...
By అంజి Published on 1 Feb 2024 7:20 AM IST











