క్రైం - Page 195

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
Medak : ఉపాధ్యాయుడు అదృశ్యం వెనుక మిస్టరీని చేధించిన పోలీసులు
Medak : ఉపాధ్యాయుడు అదృశ్యం వెనుక మిస్టరీని చేధించిన పోలీసులు

కూకట్‌పల్లి సమీపంలోని ప్రగతినగర్ చెరువులో కనిపించకుండా పోయిన పాఠశాల ఉపాధ్యాయుడు మోతుకూరి నాగరాజు (53) మృతదేహం లభించింది.

By Medi Samrat  Published on 24 April 2024 10:59 AM IST


కుటుంబ సభ్యులను చంపేయడానికి కిరాయి హంతకులతో ప్లాన్.. చివ‌రికి దొరికాడు..!
కుటుంబ సభ్యులను చంపేయడానికి కిరాయి హంతకులతో ప్లాన్.. చివ‌రికి దొరికాడు..!

కర్ణాటకలోని గడగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన తండ్రి, సవతి తల్లి, సవతి సోదరుడిని చంపేందుకు కిరాయి హంతకులను నియమించాడు

By Medi Samrat  Published on 24 April 2024 9:21 AM IST


suicide, Crime, Bhadradri Kothagudem district
చదువుకుంటానని చెప్పినా బలవంతంగా పెళ్లి.. యువతి ఆత్మహత్య

పురుగుల మందు తాగి గత ఎనిమిది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 23 ఏళ్ల యువతి ఏప్రిల్ 22 సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరణించింది.

By అంజి  Published on 23 April 2024 8:15 PM IST


Hyderabad, Crime, Kukatpally
హైదరాబాద్‌లో ఘోరం.. మహిళపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రావంతో మృతి

హైదరాబాద్‌ నగరంలో మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. ముసాపేట్‌ వై జంక్షన్‌ దగ్గర చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.

By అంజి  Published on 22 April 2024 2:16 PM IST


వివాహ వేడుకకు హ‌జ‌రై తిరిగొస్తున్న తొమ్మిది మంది స్నేహితులు దుర్మ‌ర‌ణం
వివాహ వేడుకకు హ‌జ‌రై తిరిగొస్తున్న తొమ్మిది మంది స్నేహితులు దుర్మ‌ర‌ణం

ఆదివారం నాడు రాజస్థాన్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఝలావర్ జిల్లాలో ఒక వ్యాన్.. ఒక ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది వ్యక్తులు మరణించారు

By Medi Samrat  Published on 21 April 2024 2:30 PM IST


Bengaluru, double murder, Crime
జంట హత్యల కలకలం.. అనూషను కత్తితో పొడిచి చంపిన సురేష్‌ను.. రాయితో కొట్టి చంపిన అనూష తల్లి

24 ఏళ్ల మహిళను 44 ఏళ్ల వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం మృతురాలి తల్లి రాయితో కొట్టడంతో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

By అంజి  Published on 21 April 2024 11:00 AM IST


Punjab ,   blood vomits, expired chocolates, Crime
కలకలం.. ఎక్స్‌పైరీ చాక్లెట్లు తిని రక్తం కక్కుకున్న చిన్నారి

పంజాబ్‌లోని పాటియాలాలోని ఓ కిరాణా దుకాణంలో కొన్న చాక్లెట్‌లు తినడంతో ఏడాదిన్నర వయసున్న బాలిక రక్త వాంతులు చేసుకుని ఆస్పత్రి పాలైంది.

By అంజి  Published on 21 April 2024 7:39 AM IST


DCA, clinics, Medicines ,Telangana, Hyderabad
Telangana: అనుమతుల్లేని 3 క్లినిక్‌లపై డీసీఏ దాడులు.. కాలం చెల్లిన మందుల గుర్తింపు

రాష్ట్రవ్యాప్తంగా మూడు వేర్వేరు ప్రాంతాల్లో లైసెన్స్ లేని ప్రాక్టీషనర్లు నిర్వహిస్తున్న క్లినిక్‌లపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ)...

By అంజి  Published on 20 April 2024 7:34 AM IST


పోలీసులపై రాడ్లతో దాడి చేసిన‌ నైజీరియన్స్
పోలీసులపై రాడ్లతో దాడి చేసిన‌ నైజీరియన్స్

కర్ణాటక రాజధాని బెంగుళూరులో నైజీరియన్లు పోలీసులు మీద దాడికి తెగబడ్డారు. నైజీరియన్ పౌరుల బృందం డ్రగ్స్ సేవిస్తున్నారనే సమాచారంతో వారి నివాసంపై సెంట్రల్...

By Medi Samrat  Published on 19 April 2024 6:45 PM IST


Madhya Pradesh, Crime news
ప్రియురాలిని కట్టేసి చిత్రహింసలు.. కళ్లల్లో, నోటిలో కారం పోసి మరీ..

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఓ వ్యక్తి ఓ మహిళపై దారుణంగా దాడి చేసి, ఆమెను కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు.

By అంజి  Published on 19 April 2024 1:03 PM IST


telugu indian students, arrest, USA, shoplifting, Crime
అమెరికాలోని దుకాణంలో దొంగతనం.. ఇద్దరు తెలుగు అమ్మాయిలు అరెస్ట్

అమెరికాలోని న్యూజెర్సీలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు ఓ సూపర్‌ మార్కెట్‌లో దొంగతనానికి పాల్పడ్డారనే...

By అంజి  Published on 19 April 2024 8:28 AM IST


Karnataka, Congress Corporator, Crime, BVB College, Hubballi
ప్రేమించట్లేదని దారుణం.. కాంగ్రెస్‌ నేత కూతురిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

కర్ణాటకలోని హుబ్బల్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తెను ఆమె కళాశాల క్యాంపస్‌లో ఆమె మాజీ సహవిద్యార్థి గురువారం హత్య చేశాడు.

By అంజి  Published on 19 April 2024 6:53 AM IST


Share it