క్రైం - Page 197
15 ఏళ్ల బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్.. తల్లిదండ్రుల ముందే..
మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు ఆమె తల్లిదండ్రుల ముందే తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి...
By అంజి Published on 1 Feb 2024 7:20 AM IST
హోటల్ బిల్లు రూ.6 లక్షలు మోసం చేసిన ఏపీ మహిళ.. అరెస్ట్
ఢిల్లీలోని ఏరోసిటీలో ఓ విలాసవంతమైన హోటల్లో 15 రోజులు బస చేసిన ఏపీకి చెందిన ఓ మహిళకు సుమారు రూ.6 లక్షలు బిల్లు పడింది.
By అంజి Published on 31 Jan 2024 11:03 AM IST
విషాదం.. తలపై కొట్టడంతో యూట్యూబర్ మృతి
గ్రేటర్ నోయిడాలోని మొహమ్మద్పూర్ గుర్జార్ గ్రామంలో ఒక యూట్యూబర్ సోమవారం మరణించాడు. ఓ పార్టీలో చాలా మంది వ్యక్తులు అతన్ని కొట్టారు.
By అంజి Published on 31 Jan 2024 8:30 AM IST
సోదరిని హత్య చేసిన సోదరుడు.. కాపాడే ప్రయత్నంలో తల్లి మృతి
ఓ వ్యక్తి వేరే వర్గానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో తన 19 ఏళ్ల సోదరిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 31 Jan 2024 7:22 AM IST
14 ఏళ్ల బాలుడిపై ఫ్రెండ్స్ అసహజ శృంగారం.. వీడియో తీసి తల్లికి పంపి..
14 ఏళ్ల బాలుడిపై ముగ్గురు స్నేహితులు అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఆపై బాలుడితో బూట్లు నాకించుకుని.. ఆ చర్యను రికార్డ్ చేసి అతని తల్లికి పంపారు.
By అంజి Published on 30 Jan 2024 6:58 AM IST
ఆ అధికారుల ఫేక్ అకౌంట్స్ తో జాగ్రత్త
సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులకు సంబంధించిన ఫేక్ అకౌంట్స్ తో కొందరు కేటుగాళ్లు ప్రజలను ఎప్పటికప్పుడు బురిడీ కొట్టిస్తూ ఉంటారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Jan 2024 11:14 AM IST
Hyderabad: డబ్బుల కోసం యాచకులపై దాడి.. ఒకరు మృతి
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 10:19 AM IST
ఓయో హోటల్లో దారుణం.. వందనను కాల్చి చంపిన ప్రియుడు
పూణెలోని ఓ హోటల్లో ఐటీ ప్రొఫెషనల్ని ఆమె ప్రియుడు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 29 Jan 2024 6:28 AM IST
Hyderabad: నిమ్స్లో భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి
పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో సూపర్ స్పెషలిస్ట్ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి...
By అంజి Published on 28 Jan 2024 12:34 PM IST
ప్రియుడు మోసం చేశాడని సాఫ్ట్వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్ అత్తాపూర్లో కూడా ఓ యువతి తనని ప్రియుడు మోసం చేశాడని ఎంతో బాధపడింది. ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 10:52 AM IST
Hyderabad: ఆస్తి కోసం.. తండ్రిని, మామను చంపిన వ్యక్తి
హైదరాబాద్ నగరంలో దారణ ఘటన చోటు చేసుకుంది. శనివారం నాడు మైలార్దేవ్పల్లిలోని బాబుల్రెడ్డి కాలనీలో ఓ వ్యక్తి రాడ్తో తన తండ్రి, మామను హతమార్చాడు.
By అంజి Published on 28 Jan 2024 9:30 AM IST
ఆడబిడ్డకు జన్మనిచ్చి ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి.. కాలేజీ హాస్టల్లోనే..
ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని.. కాలేజీ హాస్టల్లోనే ప్రసవించింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స మృతి చెందింది.
By అంజి Published on 28 Jan 2024 6:50 AM IST














